Sunday, December 21, 2014
ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) ktv2 program guidance to Allah
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Islamiya pravartana
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Chattam patla gourvam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, December 17, 2014
Azan sandesham. The message of Azan
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, December 16, 2014
Eloctronic dawah
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Manava mahopakari
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Sunday, December 14, 2014
Quran ghanata - The greatness of the Qur'an
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Kartavyam pilustondi
ధ
your duty calls you
4rth episode ktv2. .kartavyam pilustondi in teugu by syed abdussalam umariనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Saturday, December 6, 2014
Ipc parichayam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, December 2, 2014
ఎయిడ్స్ నివారణా మార్గంలో ఇస్లాం దృక్పథం
1) ''ఆరోగ్యకరమయిన చర్మంలో ఏయిడ్స్ను ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది'' అన్నది నేటి శాస్త్రవేత్తల మాట. ఇక్కడ మనం ఇస్లాం ఉపదేశాన్ని నెమరు వేసుకోవాలి. అది రోజుకు అయిదు సార్లు వుజూలో మన అవయవాల్ని కడగాల్సిందిగా, కాలకృత్యాల తీర్చుకున్న తర్వాత శుద్ధ పొందాల్సిందిగా పురమాయిస్తుంది. మనిషి తన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే విషయంలో ఇస్లాం సూచించిన ఈ విధానంకన్నా మేలయినది ఏది లేదు.
2) పరిశోధన వల్ల వెల్లడయిన విషయం - ''అసంబద్ధ రీతిలో రతిలో పాల్గొనడం (గుదము నుండి రతి జరపడం) వల్ల ఎయిడ్స్ సోకే, వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది'' అని. ఈ విషయంలో సయితం ఇస్లాం గొప్ప మార్గదర్శకత్వమే వహిస్తుంది. అది హోమియో సెక్స్ను వారించడమే కాక, పురుషు తన భార్యతో గుదము ద్వారా రతి జరపకూడదు అని హెచ్చరి స్తుంది.
3) ''సంభోగ సమయంలో రక్తస్త్రావం జరుగుతుంటే ఎయిడ్స్ సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది'' అన్నది నిపుణుల మాట. ఈ విషయంలో ఇస్లాం ఏమంటుందంటే, ''పురుషుడు తన భార్యతో బహిష్టు సమయంలో సంబోగించకూడదు'' అని.
4) నేటి పరిశోధనలన్నీ తీర్మానించిన విషయం - ''సకల విధమయినటుంటి అక్రమ లైంగిక సంబంధాలను పరిత్యజించడం ద్వారా మాత్రమే ఎయిడ్స్ను నివారించగలం'' అన్నది. నేడు ఇన్ని నష్టాలు, కష్టాల తర్వాత పరిశోధకులు తెలియజేస్తున్న ఈ విషయాలు 1436 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రవచనాలకు ప్రతిబింబంగా నిలువడం ఇస్లాం ప్రకృతి ధర్మం అనడానికి ప్రబల తార్కాణం!
Monday, November 3, 2014
ఉమ్రా (UMRAH)
ఆస్క్ ఇస్లాం పీడియా
ఉమ్రా ఇస్లామీయ ఆచరణ. కాబాకుచేరే ధార్మిక యాత్ర.మక్కాలోకొన్ని ధార్మిక ఆచరణలు సంవత్సరంలో ఎప్పుడైనా చేయడాన్ని ఉమ్రా అంటారు.దీని కోసం ప్రత్యేకమైన దుస్తులు ‘ఇహ్రామ్’ ధరిస్తారు. ఆచరణలన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన విధంగా ఉండాలి.దీన్ని చిన్న హజ్ అని కూడా అంటారు.
ఉమ్రా కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. అదే హజ్ కు ఆరు రోజులు పడుతుంది. అవి 8 జిల్ హజ్జా నుండి 13 జిల్ హజ్జా వరకు ఉంటాయి. ఇందులో చేయాల్సినవి – ఇహ్రామ్ లో(దుస్తులు ధరించే విధానం) ఉండాలి, తవాఫ్(కాబా ప్రదక్షిణ) 7 సార్లు చేయాలి, సయీ(సఫా మరవా కొండల మధ్య నడవడం) ఏడు సార్లు చేయాలి, తలవెంట్రుకలు తీయడం లేదా గుండు చేయించడం.దీన్ని చిన్న హజ్ అనడానికి కారణం ఇందులో హజ్ లో చేయాల్సినన్ని ఆచరణలు ఉండవు మరియు ఇది ఓ ప్రత్యేక సమయంలో కాకుండా ఎప్పుడైనా చేయవచ్చు.
భావన
అరబీ ప్రకారం ఉమ్రామూల పదం ‘ఇతిమార్’. దీని అర్ధం సందర్శించుట. ఉమ్రా ఇస్లామీయ పదం. దీని అర్ధం కాబాను సందర్శించడం, తవాఫ్(కాబా ప్రదక్షిణ) చేయడం, సయీ(సఫా మరియు మర్వాలా మధ్య నడవడం) ఏడు సార్లు చేయడం. ఉమ్రా చేసేవాడు తలవెంట్రుకలు కత్తిరించి లేదా గుండు గీయించి ఇహ్రామ్ (ప్రత్యేక దుస్తులు) తీసివేస్తాడు. ఉమ్రా హజ్ తోపాటు చేయవచ్చు లేదా ఇతర దినాలలో కూడా చేయవచ్చు. ఉమ్రా చేయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏది లేదు, సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు.
ఉమ్రాలో చేయాల్సిన తప్పనిసరి ఆచారాలు
ఇహ్రామ్: మీఖాత్ లో ధరించాలి.
తవాఫ్: కాబా చుట్టూ ప్రదక్షిణ చేయడం.
సయీ: అస్ సఫా మరియు అల్ మర్వా పర్వతాల మధ్య ఏడు సార్లు నడవడం.
తలవెంట్రుకలు: పూర్తిగా తీయడం లేదా కొన్ని కత్తిరించడం.
ఉమ్రాలో “మినా”కు వెళ్లరు.అరఫా మరియు ముజ్దలిఫాకు కూడా వెళ్ళరు. జమరాలో (షైతాన్ ను ప్రతిబింబించే స్తూపాలపై) రాళ్లు విసరరు. జంతు బలి కూడా ఇవ్వరు. ఇవన్నీ కేవలం హజ్ లో మాత్రమే చేస్తారు.
ఉమ్రా మూలస్తంభం
ఉమ్రా మూలస్థంభం సంకల్పం (నియ్యత్).
ఏఆరాధనఅయిననూఅల్లాహ్దృష్టిలోఆమోదయోగ్యంకావడానికికావాల్సినరెండుషరతులు
ఆరాధన స్వీకరించబడాలంటే రెండు షరతులు తప్పనిసరి:
అల్లాహ్ ను ఆరాధించడంలో నిజాయితీ చూపడం, అంటే., కేవలం అల్లాహ్ ప్రసన్నత కోరడం మరియు పరలోక సాఫల్యం కోసం చేయడం.ఎవరినీ చూపడానికి గానీ, ప్రాపంచిక ప్రయోజనాలు పొందడానికి గానీ చేయకూడదు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను అనుసరించడం (మాటలతో, చేష్టలతో). దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను అనుసరించాలంటే, ఆయన సున్నత్ లు (ఆచరణలు) తెలిసి ఉండాలి.
అందువల్లే, అల్లాహ్ ను అరాధించదలచిన వారు – ఏదైనా ఆరాధన (హజ్, ఉమ్రా మొదలైనవి) చేయదలిస్తే,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచరణలు (సున్నత్ లు) తెలిసుండాలి. అవి తెలిసి ఉన్నప్పుడే, ఆరాధనలు సున్నత్ ప్రకారం చేయగలుగుతాము.
విధానం
మొదటిదశ. ఇహ్రామ్
ఉమ్రా చేయదలచిన వారు మీఖాత్ కు చేరుకోగానే,వీలైతేస్నానం (ఘుసల్)చేయాలి(పురుషులైనా, స్త్రీలైనా). రుతుస్రావంలో లేదా ప్రసవానంతరం స్థితిలో ఉన్న స్త్రీలైనా సరే. పురుషుడు తలకు మరియు గడ్డానికి సువాసన పూయవచ్చు, కాని ఇహ్రామ్ దుస్తులకు మాత్రం సువాసన పూయరాదు.మీఖాత్ సమయంలో స్నానం (ఘుసల్) చేయకున్నా ఎలాంటి దోషం లేదు.
పురుషులు ఇహ్రామ్ సమయంలో దుస్తులు మార్చాలి. స్త్రీలు మాత్రం తాము ధరించి ఉన్న దుస్తుల్లోనే నియ్యత్ (సంకల్పం) చేసుకుంటే చాలు.స్త్రీలకుప్రత్యేకమైన దుస్తులంటూ ఏవి లేవు.వారు ముఖాన్ని (ముఖానికి ముసుగుతో) మరియు చేతులను (చేతి తొడుగులతో) కప్పరాదు.
పురుషులు మీఖాత్ వద్ద ఇహ్రామ్ వేసుకోవాలి. ఇందులో రెండు వస్త్రలుంటాయి – ఇజార్ మరియు రిదా. రిదాతో శరీరపు పై భాగాన్ని మరియు ఇజార్ ద్వారా శరీరపు క్రింది భాగాన్ని కప్పుకోవాలి. ఈ రెండు వస్త్రాల తప్ప ఎలాంటి ఇతర వస్త్రాన్ని ధరించకూడదు. ఉదాహరణకు,లోదుస్తులు, ప్యాంట్, షర్ట్, టర్బన్, టోపీ మొదలైనవి.
మీఖాత్ వద్ద ఇహ్రామ్ వేసుకుని ఉమ్రా ప్రారంభిస్తారు. కావున ఉమ్రా మొదటి దశ ఇహ్రామ్ ధరించడం. సంకల్పం మనసులో చేసుకుంటు అల్లాహుమ్మ లబ్బైక్ ఉమ్రా అని చదవాలి”. తరువాత తల్బియా చదువుతూ వుండాలి. “
ఉమ్రా పూర్తి చేయగలమోలేదో అనే భయం గనక ఉంటే, తల్బియాచదివేటప్పుడు మీరు – “వ మహిల్లీ హైసు హబస్ తనీ” (ఇహ్రామ్ స్థితిలో నుండి నేను బయటకు వస్తున్నాను) అని అనాలి. ఇలా చదివినచో, మీరు అనారోగ్యం పాలైనను లేదా ఇతర కారణాల వల్ల ఇహ్రామ్ నుంచి బయటకు రావచ్చు.
ఇహ్రామ్ వేసుకునే ముందు ఎలాంటి నమాజ్ చేయాల్సిన అవసరం లేదు.కాని జుల్ హులైఫా (మదీనా మీఖాత్)లో ఇహ్రామ్ వేసినచో, రెండు రాకాతుల నమాజ్ చేయడం సిఫారసు (ముస్తహబ్) చేయబడింది. ఇది ఇహ్రామ్ నమాజ్ కాదు. ఆ ప్రదేశపు ప్రత్యేకత వల్ల చేయబడే నమాజు.(సునన్ అబూ దావూద్). ఎవరైనాఫర్జ్ నమాజ్ తరువాత ఇహ్రామ్ వేయదలిస్తే, అలా చేయవచ్చు. ఇదిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచరణ). ఆ తరువాత తల్బియా బిగ్గరగా చదవాలి: “లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీకలక లబ్బైక్, ఇన్నల్ హమ్దవన్నీమత లక వల్ ముల్క్, లా షరీక లక” (ఓ అల్లాహ్నీ పిలుపుపై నేను ఉమ్రా చేస్తున్నాను. ఓ అల్లాహ్ నీ పిలుపుపై నేను ఇక్కడ ఉన్నాను. నీకుభాగస్వాములెవరూ లేరు.నీ పిలుపును శిరసావహించాను. ప్రశంసలన్నీ, కరుణలన్నీ నీవే. నీవు సృష్టించిన వాటికన్నిటికీ అధిపతి కేవలం నీవే.నీకుభాగస్వాములెవరూలేరు”). మక్కా చేరాక తల్బియా చదవడం ఆపేయండి.
రెండో దశ. తవాఫ్
మక్కాలోని పుణ్యక్షేత్రమైన కాబాలో ప్రవేశించేటప్పుడు మొదటకుడి కాలు లోపల వేసి ఇది చదవాలి: “బిస్మిల్లా, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, అల్లాహుమ్మఘ్ ఫిర్లి వఫ్ తహ్ లిఅబ్వాబ రహ్మతిక్. (అల్లాహ్ పేరుతో! ఓ అల్లాహ్! నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పొగడ్తను పెంచు. ఓ అల్లాహ్! నా పాపాలను మన్నించు మరియు నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచివేయి).
క్రింద ఇవ్వబడిన దుఆలను కూడా పఠిoచవచ్చు:
(అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వ సల్లిం అల్లాహుమ్మఫ్ తహ్లీ అబ్వాబ రహ్మతిక్)
(అఊజుబిల్లాహిల్ అజీమ్ వబివజ్ హిహిల్ కరీమ్ వ సుల్తానిహిల్ ఖదీం మినష్శైతానిర్రజీం)
(బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లా అల్లాహుమ్మఘ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్లి అబ్వాబ రహ్మతిక్). మస్జిదుల్ హరాం నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ దుఆ చేయాలి: బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మఘ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్లీ అబ్వాబ ఫజ్లిక్. (ఇబ్న్ మాజా). కాబాలో ప్రవేశించేటప్పుడు అల్లాహ్ మీపై కురిపించిన కారుణ్యానికి కృతజ్ఞతా, వినయం చూపుతూ ప్రవేశించాలి.
కాబాను మొదటి సారి చూసినప్పుడు సహాబా (దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంఅనుచరులు) చేతులు పైకెత్తి ఈ దుఆ చేసేవారు: అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్కస్సలాం ఫహయ్యిన రబ్బనా బిస్సలాం. (ముస్నద్ అష్ షాఫయి సహీహ్)
ఆ తరువాత నల్ల రాయిని కుడి చేతితో తాకండి మరియు దాన్ని చుంబించండి. ఇలా సాధ్యం కానిచో, నల్ల రాయి వైపు మరలి, దాన్ని చూడండి. అక్కడ ఒకరికొకరు నెట్టుకోకండి. దీని వల్ల మీకు మరియు ఇతరులకు హాని కలిగే అవకాశం ఉంది. నల్ల రాయిని తాకినప్పుడు, ఇలా చదవండి: “బిస్మిల్లా, అల్లాహు అక్బర్” (అల్లాహ్ పేరుతో, అల్లాహ్ గొప్పవాడు) లేదా“అల్లాహు అక్బర్” (అల్లాహ్ గొప్పవాడు).
కాబాను తమకు ఎడమ వైపు ఉంచి నడవాలి. అంటే, తవాఫ్ వ్యతిరేక దిశలో చేయాలి. యమానిమూలకు చేరినప్పుడు, వీలైతే దాన్ని కుడి చేతితో తాకాలి, కాని ముద్దు పెట్టుకోకూడదు. అక్కడ ఇలా అనాలి: “బిస్మిల్లాహివ అల్లాహు అక్బర్”. ఇలా కుదరనిచో, తవాఫ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఇలా చేయడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిరూపితమై లేదు.
తవ్వాఫ్ సమయంలో ప్రధానంగా రెండు పనులు చేయాలి:
a) తవ్వాఫ్ మొదటి నుంచి అంతం అయ్యేవరకు అల్ ఇద్ తిబా చేయాలి. అల్ ఇద్ తిబా అంటే, రిదా మధ్య భాగాన్ని కుడి చేయి క్రింద ఉంచాలి మరియు దాని చివరి భాగాన్ని ఎడమ చేయి భుజంపై ఉంచాలి. తవ్వాఫ్ చేయడం పూర్తి చేశాక, రిదాను మామూలు స్థితిలో ఉంచవచ్చు. ఇది కేవలం తవాఫ్ సమయానికే పరిమితం.
b) అర్ రమల్ మొదటి మూడు ప్రదక్షిణల వరకే.అర్ రమల్ అంటే, చిన్న చిన్న అడుగులేస్తూ వడివడిగా నడవడం.
దుఆమనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే అది మీకు లాభం కలిగిస్తుంది. అల్లాహ్ ను మంచి కోసం అర్ధించండి. ఖుర్ఆన్ చదవండి. మీకున్న కోరికలను అల్లాహ్ ముందు వేడుకోండి. తవ్వాఫ్ సమయంలో ప్రత్యేకంగా చేయాల్సిన దుఆలంటూ సున్నత్ ప్రకారం ఏమీ లేవు. ప్రతి ప్రదక్షిణలో రెండు మూలల మధ్య ఇలా చెప్పాలని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు: “రబ్బనా ఆతినా ఫిద్దునియా హసన వ ఫిల్ ఆఖిరతి హసన వ ఖినా అజాబన్నార్.” (''ప్రభూ! మాకుప్రపంచంలోనూమేలునుప్రసాదించు,పరలోకంలోకూడామేలునుప్రసాదించు. ఇంకామమ్మల్నినరకాగ్నిశిక్షనుండికాపాడు.'') [ఖుర్ఆన్ సూరా బఖర 2:201]
తవ్వాఫ్ ఏడు ప్రదక్షిణలు పూర్తి చేశాక మఖామె ఇబ్రాహీం(ఇబ్రాహీంనిలబడిన ప్రదేశం) ఈ ఆయతును పఠిoచాలి: “...మీరుఇబ్రాహీమునిలబడినప్రదేశాన్నినమాజుస్థలంగాచేసుకోండి....” (ఖుర్ఆన్ సూరా బఖర 2:125)
ఆ తరువాత రెండు రకాతుల నమాజ్ మఖామె ఇబ్రాహీం కు వీలైనంత దగ్గరగా చదవాలి. మఖామె ఇబ్రాహీం కు దగ్గర చోటు లభించని పక్షంలో మస్జిదె హరాంలో ఎక్కడైనా ఈ నమాజ్ చదవవచ్చు. మొదటి రకాతులో ‘సూరా అల్ కాఫిరూన్ – సూరా నెం 109’ మరియు రెండో రకాతులో ‘సూరా అల్ ఇఖ్లాస్ – సూరా నెం 112’ చదవడం ఉత్తమమైనది.
రెండు రకాతులు పూర్తి చేశాక, వీలైతే నల్ల రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తాకాలి.
మూడో అంశం. సయీ
దాని తరువాత సఫాకు వెళ్ళాలి. సఫా అంచుకు చేరి ఖుర్ఆన్ లోని ఈ ఆయతును చదవాలి: “ఇన్నస్ సఫా వల్ మర్వత మిన్ షఆ ఇరిల్లాహ్” (నిస్సందేహంగాసఫామర్వాలుఅల్లాహ్చిహ్నాలలోనివి. కనుకకాబాగృహాన్ని (సందర్శించి) హజ్ఉమ్రహ్లుచేసేవారువాటిమధ్యప్రదక్షిణచేస్తేఅందులోఏమాత్రంతప్పులేదు.స్వచ్ఛందంగాఎవరైనాఏదైనాసత్కార్యంచేస్తేఅల్లాహ్ఆదరించేవాడు, తెలుసుకునేవాడు).[ఖుర్ఆన్ సూరా బఖర 2:158]
ఆ తరువాత వీలయితే, కాబా కనిపించే విధంగా సఫా పర్వతాన్ని ఎక్కండి. కాబాకు ముఖం చేసి ఈ దుఆ మూడు సార్లు అనాలి. ఒక్కో దాని మధ్యలో ప్రతి ఒక్కరు తమ సొంత దుఆను వేడుకోవచ్చు- “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అన్జజా వహదహు, వ నసర అబ్దహు, వ హజమల్ అహ్జాబ వహదహు” (అల్లాహ్ గొప్పవాడు,అల్లాహ్గొప్పవాడు,అల్లాహ్గొప్పవాడు. అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు, ఆయనకు భాగస్వాములు ఎవ్వరు లేరు. ఈ సృష్టి అంతా ఆయనకు చెందినదే, ప్రశంసలన్నీ ఆయనకే, అన్నిటిపై అధికారం ఆయనకే కలదు. ఆయన తన వాగ్దానాన్ని పూర్తి చేశాడు, తన దాసునికి విజయం ప్రసాదించాడు, తిరస్కారులకుఓటమిని ఇచ్చాడు).
ఆ తరువాత క్రింద దిగి మర్వా వైపు వెళ్ళాలి. అక్కడ ఉన్న పచ్చని లైటుల మధ్య పరుగెత్తాలి (కేవలం పురుషులు). మర్వా చేరాక, వీలయితే దానిపై ఎక్కండి. సఫా ఎక్కే సమయంలో పాటించిన అన్నిటినీ మర్వా ఎక్కేటప్పుడు కూడా పాటించాలి. కాని సఫా ఎక్కే సమయంలో చదివిన ఆయతును ఇక్కడ చదవకూడదు. ఈ ఆయతును కేవలం మొదటిసారి సఫా ఎక్కేటప్పుడే చదవాలి. ఇలా ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఆ తరువాత మళ్ళి మొదటిసారి చేసి నట్లు రెండోసారి కూడా చేయాలి. దీంతో రెండు ప్రదక్షిణలు పూర్తి అవుతాయి.
సఫా మర్వా మధ్యలో చదవాల్సిన ప్రత్యేక దుఆలు అంటూ ఏమీ లేవు. మొత్తం ఏడు ప్రదక్షిణలు చేయాలి. అంతిమ ప్రదక్షిణ మర్వాపై పూర్తి అవుతుంది.
మొదటి మూడు ప్రదక్షిణలు కాస్త వేగంగా చేయడం సున్నత్ (పురుషులకే, స్త్రీలకు కాదు). దీన్ని రమల్ అంటారు. ఆఖరి నాలుగు కాస్త మెల్లగా చేయాలి.
గుర్తు ఉంచుకోవాల్సిన ముఖ్య అంశాలు
సయీ సఫా పర్వతం వద్ద మొదలెట్టాలి.
దుఆ చేసేటప్పుడు కాబా వైపు చూడాలి.
సఫా మరియు మర్వా చేరినప్పుడు, మూడు సార్లు దుఆ చేయడానికి సిఫారసు చేయబడింది.
సఫా మరియు మర్వా పర్వత అంచులపై చేరడం తప్పనిసరి కాదు, ఎక్కడ వరకు చేరగలిగితే అక్కడ వరకు చేరితే చాలు.
సయీ సమయంలో ఒక చోట వేగంగా నడవడం సిఫారసు చేయబడింది, దీన్ని రమల్ అంటారు.ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ చేయాలి. (కాని స్త్రీలు తమ శరీరాన్ని కనిపించకుండా జాగ్రత్తపడాలి).
సయీ చేసేటప్పుడు మధ్యలో వుజూ పోయిననూ, సయీ పూర్తి చేయవచ్చు. దీని గురించి సహాబా (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) అనుమతి ఇచ్చారు. కాని సయీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం వుజూతో ఉండాలి.
సయీ చేసేటప్పుడు నమాజ్ సమయం అయితే, సయీ ఆపి నమాజ్ చేయాలి. ఆ తరువాత సయీ ఆపిన వద్ద నుంచి మళ్ళి మొదలెట్టాలి.
ఆఖరి సయీ (అంటే ఏడవది) మర్వా పర్వతంపై పూర్తిచేయాలి.
నాలుగో అంశం. తలవెంట్రుకలు
ఒకతను సయీలోని ఏడు ప్రదక్షిణలు పూర్తి చేశాక, పురుషుడు అయితే, గుండుగీయించాలి లేదా కొన్ని తల వెంట్రుకలు కత్తిరించాలి. కొన్ని వెంట్రుకలు కత్తిరించడం కంటే పూర్తి గుండు గీయించడం మేలైనది. ఎందుకంటే,దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం గుండు గీయించే వారి కోసం మూడు సార్లు దుఆ చేశారు మరియు కొన్ని వెంట్రుకలు కత్తిరించిన వారికోసం ఒక్క సారి దుఆ చేశారు.(సహీహ్ ముస్లిం 1303)
స్త్రీలు తమ తల వెంట్రుకలను వేలంత కత్తిరిస్తే చాలు.
ఈ ఆచరణలు పూర్తి చేస్తే, ఉమ్రా పూర్తి అవుతుంది. కావున ఉమ్రాలో ఇహ్రామ్, తవాఫ్, సయీ మరియు గుండు గీయించడం లేదా కొన్ని తలవెంట్రుకలు కత్తిరించడంచేస్తే చాలు.
హజ్ మరియు ఉమ్రాల మధ్య వ్యత్యాసం
హజ్, ఉమ్రా రెండూ ఇస్లాంలో . హజ్ పెద్ద , ఉమ్రా చిన్న హజ్ మరియు ఉమ్రాలలో కాబాకు వెళ్లి- ఇహ్రామ్ ధరించడం, కాబా చుట్టు తవాఫ్(ప్రదక్షిణ) చేయడం, సఫా మర్వా పర్వతాల మధ్య సయీ చేయడం, గుండు గొరిగించడం లేదా కొన్ని తలవెంట్రుకలు తీయడం తప్పనిసరి. ఉమ్రాలో పైన పేర్కొన్నవి చేస్తే చాలు. హజ్ లో ఇంకా కొన్ని ఎక్కువ ఆచరణలు చేయాల్సి ఉంటుంది. అవి- మక్కాకు దగ్గరలో ఉన్న ప్రదేశాలు అయిన అరఫా, మినా, ముజ్దలిఫా లలో పగలు రాత్రి గడపడం. మరో వ్యత్యాసం ఏమిటంటే, హజ్ కు ప్రత్యేకమైన కొన్ని రోజులు ఉన్నాయి, ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఉమ్రా కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. హజ్ కు 6 రోజులు ప్రత్యేకించబడి ఉన్నాయి. అవి, 8 జిల్ హజ్జా నుండి 13 జిల్ హజ్జా వరకు.
రమజాన్ లో ఉమ్రా చేస్తే హజ్ తో సమానం
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర మాసమైన రమజాన్ లో ఉమ్రా చేయడాన్ని ప్రాముఖ్యతనిచ్చారు. ఇందులో అనేక లాభాలున్నాయి.
ఇబ్న్ అబ్బాస్ (రజి)ఇలా అన్నారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్సార్ లోని ఒక స్త్రీతో ఇలా అన్నారు – ఇబ్న్ అబ్బాస్ (రజి) ఆమె పేరు చెప్పారు, కాని నేను మరచిపోయాను – “మాతో హజ్ చేయకుండా ఉండడానికి కారణం ఏమిటి?” “మా వద్ద రెండు ఒంటెలు ఉన్నాయి. నా భర్త మరియు కొడుకు ఒక ఒంటెపై హజ్ కు వెళ్లారు. మేము నీళ్ళు తెచ్చుకోడానికి ఒక ఒంటెను మా కోసం వదలి వెళ్లారు” అని ఆమె జవాబిచ్చింది.అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “రమజాన్ లో ఉమ్రా చేయండి. రమజాన్ లో ఉమ్రా హజ్ తో సమానం.” (సహీహ్ బుఖారీ 1782, సహీహ్ ముస్లిం 1256)
ఇస్లామీయ విద్వాంసుల ప్రకారం ఈ హదీసులో చెప్పబడింది అందరికీ వర్తిస్తుంది.రమజాన్ లో ఉమ్రా హజ్ తో సమానమన్నది ప్రతి ఒక్కరికీ, ప్రతి స్థితిలో వర్తిస్తుంది.
ఇబ్న్ తైమియా (రహి) మజ్మూ అల్ ఫతావా (26/293-294)లో ఇలా అన్నారు:
రమజాన్ లో ఉమ్రా చేయడం నాతో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం) హజ్ చేయడంతో సమానం అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఆవిడదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో హజ్ చేయాలని అనుకుంది, కాని చేయలేకపోయింది. కావునదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆమెకు దాని బదులు చెప్పారు. అందువల్ల ఆ స్థితిలో ఉన్న సహాబా (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) అందరికీ ఇది వర్తిస్తుంది.ఇందుమూలంగాతెలిసేదేమిటంటే, మనలో ఉమ్రా చేసిన ప్రతి ఒక్కరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో హజ్ చేసినట్లు అవుతుంది అనేది అవివేకం. హజ్ రమజాన్ లో ఉమ్రా కంటే మేలైనదని అందరికీ తెలుసు.
ఉమ్రా ఇస్లామీయ ఆచరణ. కాబాకుచేరే ధార్మిక యాత్ర.మక్కాలోకొన్ని ధార్మిక ఆచరణలు సంవత్సరంలో ఎప్పుడైనా చేయడాన్ని ఉమ్రా అంటారు.దీని కోసం ప్రత్యేకమైన దుస్తులు ‘ఇహ్రామ్’ ధరిస్తారు. ఆచరణలన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన విధంగా ఉండాలి.దీన్ని చిన్న హజ్ అని కూడా అంటారు.
ఉమ్రా కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. అదే హజ్ కు ఆరు రోజులు పడుతుంది. అవి 8 జిల్ హజ్జా నుండి 13 జిల్ హజ్జా వరకు ఉంటాయి. ఇందులో చేయాల్సినవి – ఇహ్రామ్ లో(దుస్తులు ధరించే విధానం) ఉండాలి, తవాఫ్(కాబా ప్రదక్షిణ) 7 సార్లు చేయాలి, సయీ(సఫా మరవా కొండల మధ్య నడవడం) ఏడు సార్లు చేయాలి, తలవెంట్రుకలు తీయడం లేదా గుండు చేయించడం.దీన్ని చిన్న హజ్ అనడానికి కారణం ఇందులో హజ్ లో చేయాల్సినన్ని ఆచరణలు ఉండవు మరియు ఇది ఓ ప్రత్యేక సమయంలో కాకుండా ఎప్పుడైనా చేయవచ్చు.
భావన
అరబీ ప్రకారం ఉమ్రామూల పదం ‘ఇతిమార్’. దీని అర్ధం సందర్శించుట. ఉమ్రా ఇస్లామీయ పదం. దీని అర్ధం కాబాను సందర్శించడం, తవాఫ్(కాబా ప్రదక్షిణ) చేయడం, సయీ(సఫా మరియు మర్వాలా మధ్య నడవడం) ఏడు సార్లు చేయడం. ఉమ్రా చేసేవాడు తలవెంట్రుకలు కత్తిరించి లేదా గుండు గీయించి ఇహ్రామ్ (ప్రత్యేక దుస్తులు) తీసివేస్తాడు. ఉమ్రా హజ్ తోపాటు చేయవచ్చు లేదా ఇతర దినాలలో కూడా చేయవచ్చు. ఉమ్రా చేయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏది లేదు, సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు.
ఉమ్రాలో చేయాల్సిన తప్పనిసరి ఆచారాలు
ఇహ్రామ్: మీఖాత్ లో ధరించాలి.
తవాఫ్: కాబా చుట్టూ ప్రదక్షిణ చేయడం.
సయీ: అస్ సఫా మరియు అల్ మర్వా పర్వతాల మధ్య ఏడు సార్లు నడవడం.
తలవెంట్రుకలు: పూర్తిగా తీయడం లేదా కొన్ని కత్తిరించడం.
ఉమ్రాలో “మినా”కు వెళ్లరు.అరఫా మరియు ముజ్దలిఫాకు కూడా వెళ్ళరు. జమరాలో (షైతాన్ ను ప్రతిబింబించే స్తూపాలపై) రాళ్లు విసరరు. జంతు బలి కూడా ఇవ్వరు. ఇవన్నీ కేవలం హజ్ లో మాత్రమే చేస్తారు.
ఉమ్రా మూలస్తంభం
ఉమ్రా మూలస్థంభం సంకల్పం (నియ్యత్).
ఏఆరాధనఅయిననూఅల్లాహ్దృష్టిలోఆమోదయోగ్యంకావడానికికావాల్సినరెండుషరతులు
ఆరాధన స్వీకరించబడాలంటే రెండు షరతులు తప్పనిసరి:
అల్లాహ్ ను ఆరాధించడంలో నిజాయితీ చూపడం, అంటే., కేవలం అల్లాహ్ ప్రసన్నత కోరడం మరియు పరలోక సాఫల్యం కోసం చేయడం.ఎవరినీ చూపడానికి గానీ, ప్రాపంచిక ప్రయోజనాలు పొందడానికి గానీ చేయకూడదు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను అనుసరించడం (మాటలతో, చేష్టలతో). దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను అనుసరించాలంటే, ఆయన సున్నత్ లు (ఆచరణలు) తెలిసి ఉండాలి.
అందువల్లే, అల్లాహ్ ను అరాధించదలచిన వారు – ఏదైనా ఆరాధన (హజ్, ఉమ్రా మొదలైనవి) చేయదలిస్తే,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచరణలు (సున్నత్ లు) తెలిసుండాలి. అవి తెలిసి ఉన్నప్పుడే, ఆరాధనలు సున్నత్ ప్రకారం చేయగలుగుతాము.
విధానం
మొదటిదశ. ఇహ్రామ్
ఉమ్రా చేయదలచిన వారు మీఖాత్ కు చేరుకోగానే,వీలైతేస్నానం (ఘుసల్)చేయాలి(పురుషులైనా, స్త్రీలైనా). రుతుస్రావంలో లేదా ప్రసవానంతరం స్థితిలో ఉన్న స్త్రీలైనా సరే. పురుషుడు తలకు మరియు గడ్డానికి సువాసన పూయవచ్చు, కాని ఇహ్రామ్ దుస్తులకు మాత్రం సువాసన పూయరాదు.మీఖాత్ సమయంలో స్నానం (ఘుసల్) చేయకున్నా ఎలాంటి దోషం లేదు.
పురుషులు ఇహ్రామ్ సమయంలో దుస్తులు మార్చాలి. స్త్రీలు మాత్రం తాము ధరించి ఉన్న దుస్తుల్లోనే నియ్యత్ (సంకల్పం) చేసుకుంటే చాలు.స్త్రీలకుప్రత్యేకమైన దుస్తులంటూ ఏవి లేవు.వారు ముఖాన్ని (ముఖానికి ముసుగుతో) మరియు చేతులను (చేతి తొడుగులతో) కప్పరాదు.
పురుషులు మీఖాత్ వద్ద ఇహ్రామ్ వేసుకోవాలి. ఇందులో రెండు వస్త్రలుంటాయి – ఇజార్ మరియు రిదా. రిదాతో శరీరపు పై భాగాన్ని మరియు ఇజార్ ద్వారా శరీరపు క్రింది భాగాన్ని కప్పుకోవాలి. ఈ రెండు వస్త్రాల తప్ప ఎలాంటి ఇతర వస్త్రాన్ని ధరించకూడదు. ఉదాహరణకు,లోదుస్తులు, ప్యాంట్, షర్ట్, టర్బన్, టోపీ మొదలైనవి.
మీఖాత్ వద్ద ఇహ్రామ్ వేసుకుని ఉమ్రా ప్రారంభిస్తారు. కావున ఉమ్రా మొదటి దశ ఇహ్రామ్ ధరించడం. సంకల్పం మనసులో చేసుకుంటు అల్లాహుమ్మ లబ్బైక్ ఉమ్రా అని చదవాలి”. తరువాత తల్బియా చదువుతూ వుండాలి. “
ఉమ్రా పూర్తి చేయగలమోలేదో అనే భయం గనక ఉంటే, తల్బియాచదివేటప్పుడు మీరు – “వ మహిల్లీ హైసు హబస్ తనీ” (ఇహ్రామ్ స్థితిలో నుండి నేను బయటకు వస్తున్నాను) అని అనాలి. ఇలా చదివినచో, మీరు అనారోగ్యం పాలైనను లేదా ఇతర కారణాల వల్ల ఇహ్రామ్ నుంచి బయటకు రావచ్చు.
ఇహ్రామ్ వేసుకునే ముందు ఎలాంటి నమాజ్ చేయాల్సిన అవసరం లేదు.కాని జుల్ హులైఫా (మదీనా మీఖాత్)లో ఇహ్రామ్ వేసినచో, రెండు రాకాతుల నమాజ్ చేయడం సిఫారసు (ముస్తహబ్) చేయబడింది. ఇది ఇహ్రామ్ నమాజ్ కాదు. ఆ ప్రదేశపు ప్రత్యేకత వల్ల చేయబడే నమాజు.(సునన్ అబూ దావూద్). ఎవరైనాఫర్జ్ నమాజ్ తరువాత ఇహ్రామ్ వేయదలిస్తే, అలా చేయవచ్చు. ఇదిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచరణ). ఆ తరువాత తల్బియా బిగ్గరగా చదవాలి: “లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీకలక లబ్బైక్, ఇన్నల్ హమ్దవన్నీమత లక వల్ ముల్క్, లా షరీక లక” (ఓ అల్లాహ్నీ పిలుపుపై నేను ఉమ్రా చేస్తున్నాను. ఓ అల్లాహ్ నీ పిలుపుపై నేను ఇక్కడ ఉన్నాను. నీకుభాగస్వాములెవరూ లేరు.నీ పిలుపును శిరసావహించాను. ప్రశంసలన్నీ, కరుణలన్నీ నీవే. నీవు సృష్టించిన వాటికన్నిటికీ అధిపతి కేవలం నీవే.నీకుభాగస్వాములెవరూలేరు”). మక్కా చేరాక తల్బియా చదవడం ఆపేయండి.
రెండో దశ. తవాఫ్
మక్కాలోని పుణ్యక్షేత్రమైన కాబాలో ప్రవేశించేటప్పుడు మొదటకుడి కాలు లోపల వేసి ఇది చదవాలి: “బిస్మిల్లా, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, అల్లాహుమ్మఘ్ ఫిర్లి వఫ్ తహ్ లిఅబ్వాబ రహ్మతిక్. (అల్లాహ్ పేరుతో! ఓ అల్లాహ్! నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పొగడ్తను పెంచు. ఓ అల్లాహ్! నా పాపాలను మన్నించు మరియు నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచివేయి).
క్రింద ఇవ్వబడిన దుఆలను కూడా పఠిoచవచ్చు:
(అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వ సల్లిం అల్లాహుమ్మఫ్ తహ్లీ అబ్వాబ రహ్మతిక్)
(అఊజుబిల్లాహిల్ అజీమ్ వబివజ్ హిహిల్ కరీమ్ వ సుల్తానిహిల్ ఖదీం మినష్శైతానిర్రజీం)
(బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లా అల్లాహుమ్మఘ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్లి అబ్వాబ రహ్మతిక్). మస్జిదుల్ హరాం నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ దుఆ చేయాలి: బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మఘ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్లీ అబ్వాబ ఫజ్లిక్. (ఇబ్న్ మాజా). కాబాలో ప్రవేశించేటప్పుడు అల్లాహ్ మీపై కురిపించిన కారుణ్యానికి కృతజ్ఞతా, వినయం చూపుతూ ప్రవేశించాలి.
కాబాను మొదటి సారి చూసినప్పుడు సహాబా (దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంఅనుచరులు) చేతులు పైకెత్తి ఈ దుఆ చేసేవారు: అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్కస్సలాం ఫహయ్యిన రబ్బనా బిస్సలాం. (ముస్నద్ అష్ షాఫయి సహీహ్)
ఆ తరువాత నల్ల రాయిని కుడి చేతితో తాకండి మరియు దాన్ని చుంబించండి. ఇలా సాధ్యం కానిచో, నల్ల రాయి వైపు మరలి, దాన్ని చూడండి. అక్కడ ఒకరికొకరు నెట్టుకోకండి. దీని వల్ల మీకు మరియు ఇతరులకు హాని కలిగే అవకాశం ఉంది. నల్ల రాయిని తాకినప్పుడు, ఇలా చదవండి: “బిస్మిల్లా, అల్లాహు అక్బర్” (అల్లాహ్ పేరుతో, అల్లాహ్ గొప్పవాడు) లేదా“అల్లాహు అక్బర్” (అల్లాహ్ గొప్పవాడు).
కాబాను తమకు ఎడమ వైపు ఉంచి నడవాలి. అంటే, తవాఫ్ వ్యతిరేక దిశలో చేయాలి. యమానిమూలకు చేరినప్పుడు, వీలైతే దాన్ని కుడి చేతితో తాకాలి, కాని ముద్దు పెట్టుకోకూడదు. అక్కడ ఇలా అనాలి: “బిస్మిల్లాహివ అల్లాహు అక్బర్”. ఇలా కుదరనిచో, తవాఫ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఇలా చేయడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిరూపితమై లేదు.
తవ్వాఫ్ సమయంలో ప్రధానంగా రెండు పనులు చేయాలి:
a) తవ్వాఫ్ మొదటి నుంచి అంతం అయ్యేవరకు అల్ ఇద్ తిబా చేయాలి. అల్ ఇద్ తిబా అంటే, రిదా మధ్య భాగాన్ని కుడి చేయి క్రింద ఉంచాలి మరియు దాని చివరి భాగాన్ని ఎడమ చేయి భుజంపై ఉంచాలి. తవ్వాఫ్ చేయడం పూర్తి చేశాక, రిదాను మామూలు స్థితిలో ఉంచవచ్చు. ఇది కేవలం తవాఫ్ సమయానికే పరిమితం.
b) అర్ రమల్ మొదటి మూడు ప్రదక్షిణల వరకే.అర్ రమల్ అంటే, చిన్న చిన్న అడుగులేస్తూ వడివడిగా నడవడం.
దుఆమనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే అది మీకు లాభం కలిగిస్తుంది. అల్లాహ్ ను మంచి కోసం అర్ధించండి. ఖుర్ఆన్ చదవండి. మీకున్న కోరికలను అల్లాహ్ ముందు వేడుకోండి. తవ్వాఫ్ సమయంలో ప్రత్యేకంగా చేయాల్సిన దుఆలంటూ సున్నత్ ప్రకారం ఏమీ లేవు. ప్రతి ప్రదక్షిణలో రెండు మూలల మధ్య ఇలా చెప్పాలని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు: “రబ్బనా ఆతినా ఫిద్దునియా హసన వ ఫిల్ ఆఖిరతి హసన వ ఖినా అజాబన్నార్.” (''ప్రభూ! మాకుప్రపంచంలోనూమేలునుప్రసాదించు,పరలోకంలోకూడామేలునుప్రసాదించు. ఇంకామమ్మల్నినరకాగ్నిశిక్షనుండికాపాడు.'') [ఖుర్ఆన్ సూరా బఖర 2:201]
తవ్వాఫ్ ఏడు ప్రదక్షిణలు పూర్తి చేశాక మఖామె ఇబ్రాహీం(ఇబ్రాహీంనిలబడిన ప్రదేశం) ఈ ఆయతును పఠిoచాలి: “...మీరుఇబ్రాహీమునిలబడినప్రదేశాన్నినమాజుస్థలంగాచేసుకోండి....” (ఖుర్ఆన్ సూరా బఖర 2:125)
ఆ తరువాత రెండు రకాతుల నమాజ్ మఖామె ఇబ్రాహీం కు వీలైనంత దగ్గరగా చదవాలి. మఖామె ఇబ్రాహీం కు దగ్గర చోటు లభించని పక్షంలో మస్జిదె హరాంలో ఎక్కడైనా ఈ నమాజ్ చదవవచ్చు. మొదటి రకాతులో ‘సూరా అల్ కాఫిరూన్ – సూరా నెం 109’ మరియు రెండో రకాతులో ‘సూరా అల్ ఇఖ్లాస్ – సూరా నెం 112’ చదవడం ఉత్తమమైనది.
రెండు రకాతులు పూర్తి చేశాక, వీలైతే నల్ల రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తాకాలి.
మూడో అంశం. సయీ
దాని తరువాత సఫాకు వెళ్ళాలి. సఫా అంచుకు చేరి ఖుర్ఆన్ లోని ఈ ఆయతును చదవాలి: “ఇన్నస్ సఫా వల్ మర్వత మిన్ షఆ ఇరిల్లాహ్” (నిస్సందేహంగాసఫామర్వాలుఅల్లాహ్చిహ్నాలలోనివి. కనుకకాబాగృహాన్ని (సందర్శించి) హజ్ఉమ్రహ్లుచేసేవారువాటిమధ్యప్రదక్షిణచేస్తేఅందులోఏమాత్రంతప్పులేదు.స్వచ్ఛందంగాఎవరైనాఏదైనాసత్కార్యంచేస్తేఅల్లాహ్ఆదరించేవాడు, తెలుసుకునేవాడు).[ఖుర్ఆన్ సూరా బఖర 2:158]
ఆ తరువాత వీలయితే, కాబా కనిపించే విధంగా సఫా పర్వతాన్ని ఎక్కండి. కాబాకు ముఖం చేసి ఈ దుఆ మూడు సార్లు అనాలి. ఒక్కో దాని మధ్యలో ప్రతి ఒక్కరు తమ సొంత దుఆను వేడుకోవచ్చు- “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అన్జజా వహదహు, వ నసర అబ్దహు, వ హజమల్ అహ్జాబ వహదహు” (అల్లాహ్ గొప్పవాడు,అల్లాహ్గొప్పవాడు,అల్లాహ్గొప్పవాడు. అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు, ఆయనకు భాగస్వాములు ఎవ్వరు లేరు. ఈ సృష్టి అంతా ఆయనకు చెందినదే, ప్రశంసలన్నీ ఆయనకే, అన్నిటిపై అధికారం ఆయనకే కలదు. ఆయన తన వాగ్దానాన్ని పూర్తి చేశాడు, తన దాసునికి విజయం ప్రసాదించాడు, తిరస్కారులకుఓటమిని ఇచ్చాడు).
ఆ తరువాత క్రింద దిగి మర్వా వైపు వెళ్ళాలి. అక్కడ ఉన్న పచ్చని లైటుల మధ్య పరుగెత్తాలి (కేవలం పురుషులు). మర్వా చేరాక, వీలయితే దానిపై ఎక్కండి. సఫా ఎక్కే సమయంలో పాటించిన అన్నిటినీ మర్వా ఎక్కేటప్పుడు కూడా పాటించాలి. కాని సఫా ఎక్కే సమయంలో చదివిన ఆయతును ఇక్కడ చదవకూడదు. ఈ ఆయతును కేవలం మొదటిసారి సఫా ఎక్కేటప్పుడే చదవాలి. ఇలా ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఆ తరువాత మళ్ళి మొదటిసారి చేసి నట్లు రెండోసారి కూడా చేయాలి. దీంతో రెండు ప్రదక్షిణలు పూర్తి అవుతాయి.
సఫా మర్వా మధ్యలో చదవాల్సిన ప్రత్యేక దుఆలు అంటూ ఏమీ లేవు. మొత్తం ఏడు ప్రదక్షిణలు చేయాలి. అంతిమ ప్రదక్షిణ మర్వాపై పూర్తి అవుతుంది.
మొదటి మూడు ప్రదక్షిణలు కాస్త వేగంగా చేయడం సున్నత్ (పురుషులకే, స్త్రీలకు కాదు). దీన్ని రమల్ అంటారు. ఆఖరి నాలుగు కాస్త మెల్లగా చేయాలి.
గుర్తు ఉంచుకోవాల్సిన ముఖ్య అంశాలు
సయీ సఫా పర్వతం వద్ద మొదలెట్టాలి.
దుఆ చేసేటప్పుడు కాబా వైపు చూడాలి.
సఫా మరియు మర్వా చేరినప్పుడు, మూడు సార్లు దుఆ చేయడానికి సిఫారసు చేయబడింది.
సఫా మరియు మర్వా పర్వత అంచులపై చేరడం తప్పనిసరి కాదు, ఎక్కడ వరకు చేరగలిగితే అక్కడ వరకు చేరితే చాలు.
సయీ సమయంలో ఒక చోట వేగంగా నడవడం సిఫారసు చేయబడింది, దీన్ని రమల్ అంటారు.ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ చేయాలి. (కాని స్త్రీలు తమ శరీరాన్ని కనిపించకుండా జాగ్రత్తపడాలి).
సయీ చేసేటప్పుడు మధ్యలో వుజూ పోయిననూ, సయీ పూర్తి చేయవచ్చు. దీని గురించి సహాబా (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) అనుమతి ఇచ్చారు. కాని సయీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం వుజూతో ఉండాలి.
సయీ చేసేటప్పుడు నమాజ్ సమయం అయితే, సయీ ఆపి నమాజ్ చేయాలి. ఆ తరువాత సయీ ఆపిన వద్ద నుంచి మళ్ళి మొదలెట్టాలి.
ఆఖరి సయీ (అంటే ఏడవది) మర్వా పర్వతంపై పూర్తిచేయాలి.
నాలుగో అంశం. తలవెంట్రుకలు
ఒకతను సయీలోని ఏడు ప్రదక్షిణలు పూర్తి చేశాక, పురుషుడు అయితే, గుండుగీయించాలి లేదా కొన్ని తల వెంట్రుకలు కత్తిరించాలి. కొన్ని వెంట్రుకలు కత్తిరించడం కంటే పూర్తి గుండు గీయించడం మేలైనది. ఎందుకంటే,దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం గుండు గీయించే వారి కోసం మూడు సార్లు దుఆ చేశారు మరియు కొన్ని వెంట్రుకలు కత్తిరించిన వారికోసం ఒక్క సారి దుఆ చేశారు.(సహీహ్ ముస్లిం 1303)
స్త్రీలు తమ తల వెంట్రుకలను వేలంత కత్తిరిస్తే చాలు.
ఈ ఆచరణలు పూర్తి చేస్తే, ఉమ్రా పూర్తి అవుతుంది. కావున ఉమ్రాలో ఇహ్రామ్, తవాఫ్, సయీ మరియు గుండు గీయించడం లేదా కొన్ని తలవెంట్రుకలు కత్తిరించడంచేస్తే చాలు.
హజ్ మరియు ఉమ్రాల మధ్య వ్యత్యాసం
హజ్, ఉమ్రా రెండూ ఇస్లాంలో . హజ్ పెద్ద , ఉమ్రా చిన్న హజ్ మరియు ఉమ్రాలలో కాబాకు వెళ్లి- ఇహ్రామ్ ధరించడం, కాబా చుట్టు తవాఫ్(ప్రదక్షిణ) చేయడం, సఫా మర్వా పర్వతాల మధ్య సయీ చేయడం, గుండు గొరిగించడం లేదా కొన్ని తలవెంట్రుకలు తీయడం తప్పనిసరి. ఉమ్రాలో పైన పేర్కొన్నవి చేస్తే చాలు. హజ్ లో ఇంకా కొన్ని ఎక్కువ ఆచరణలు చేయాల్సి ఉంటుంది. అవి- మక్కాకు దగ్గరలో ఉన్న ప్రదేశాలు అయిన అరఫా, మినా, ముజ్దలిఫా లలో పగలు రాత్రి గడపడం. మరో వ్యత్యాసం ఏమిటంటే, హజ్ కు ప్రత్యేకమైన కొన్ని రోజులు ఉన్నాయి, ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఉమ్రా కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. హజ్ కు 6 రోజులు ప్రత్యేకించబడి ఉన్నాయి. అవి, 8 జిల్ హజ్జా నుండి 13 జిల్ హజ్జా వరకు.
రమజాన్ లో ఉమ్రా చేస్తే హజ్ తో సమానం
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర మాసమైన రమజాన్ లో ఉమ్రా చేయడాన్ని ప్రాముఖ్యతనిచ్చారు. ఇందులో అనేక లాభాలున్నాయి.
ఇబ్న్ అబ్బాస్ (రజి)ఇలా అన్నారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్సార్ లోని ఒక స్త్రీతో ఇలా అన్నారు – ఇబ్న్ అబ్బాస్ (రజి) ఆమె పేరు చెప్పారు, కాని నేను మరచిపోయాను – “మాతో హజ్ చేయకుండా ఉండడానికి కారణం ఏమిటి?” “మా వద్ద రెండు ఒంటెలు ఉన్నాయి. నా భర్త మరియు కొడుకు ఒక ఒంటెపై హజ్ కు వెళ్లారు. మేము నీళ్ళు తెచ్చుకోడానికి ఒక ఒంటెను మా కోసం వదలి వెళ్లారు” అని ఆమె జవాబిచ్చింది.అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “రమజాన్ లో ఉమ్రా చేయండి. రమజాన్ లో ఉమ్రా హజ్ తో సమానం.” (సహీహ్ బుఖారీ 1782, సహీహ్ ముస్లిం 1256)
ఇస్లామీయ విద్వాంసుల ప్రకారం ఈ హదీసులో చెప్పబడింది అందరికీ వర్తిస్తుంది.రమజాన్ లో ఉమ్రా హజ్ తో సమానమన్నది ప్రతి ఒక్కరికీ, ప్రతి స్థితిలో వర్తిస్తుంది.
ఇబ్న్ తైమియా (రహి) మజ్మూ అల్ ఫతావా (26/293-294)లో ఇలా అన్నారు:
రమజాన్ లో ఉమ్రా చేయడం నాతో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం) హజ్ చేయడంతో సమానం అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఆవిడదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో హజ్ చేయాలని అనుకుంది, కాని చేయలేకపోయింది. కావునదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆమెకు దాని బదులు చెప్పారు. అందువల్ల ఆ స్థితిలో ఉన్న సహాబా (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) అందరికీ ఇది వర్తిస్తుంది.ఇందుమూలంగాతెలిసేదేమిటంటే, మనలో ఉమ్రా చేసిన ప్రతి ఒక్కరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో హజ్ చేసినట్లు అవుతుంది అనేది అవివేకం. హజ్ రమజాన్ లో ఉమ్రా కంటే మేలైనదని అందరికీ తెలుసు.
అరఫా
ఆస్క్ ఇస్లాం పీడియా
అరఫా
అరఫా అనే నల్ల రాయి పర్వతం మక్కా నగరానికి తూర్పు దిశన ఉంది. దీన్ని దయ పర్వతం (జబల్ అర్ రహ్మాహ్) అని కూడా అంటారు. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హజ్ చేసినప్పుడు, తన చివరి ప్రసంగం ఈ కొండపై నుంచే ఇచ్చారు. హజ్ చేసినప్పుడు ఇక్కడ ఆగడం చాలా ముఖ్యం. ఇది ముజ్దలిఫా తరువాత వస్తుంది.
చారిత్రక ఘటనలు
హజ్జతుల్ విదా (ఆఖరి హజ్) లోని అరఫా రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఖుర్ఆన్ లోని ఈ ఆయతు (వచనం) అవతరించింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:3)
అల్లాహ్ ధర్మాన్ని పూర్తిగావించాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు తావులేదు. అందువల్లే అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ప్రవక్తల పరంపరను అపివేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిట్ట చివరి ప్రవక్త. అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాడు, అనగా అల్లాహ్ కు ఇస్లాం తప్ప వేరే ఏ ఇతర ధర్మం సమ్మతం కాదు.
హదీస్
యజీద్ ఇబ్న్ షైబాన్ రజిఅల్లాహుఅన్హు ఇలా ఉల్లేఖించారు: మేము అరఫాలో మౌఖిఫ్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిలబడిన చోటు)కు దూరంగా నిలబడి ఉన్నాము. (అబూ దావూద్, తిర్మిజి883). ఇబ్న్ మిర్బా అల్ అన్సారీ రజిఅల్లాహుఅన్హు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు: “నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సందేశహరుడిని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మీతో ఇలా అనమని చెప్పారు: ‘మీరు నిలుచుని ఉన్న చోటే నిలబడండి. మీరు మీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం నిలబడిన చోట నిలబడి ఉన్నారు.’” (సహీహ్ దావూద్ 1688)
అరఫా రోజు – 9వ జిల్హిజ్జా
అరఫాకు వెళ్ళడం
అరఫాలో నిలబడటం
అరఫా నుండి బయలుదేరడం
అరఫాకు వెళ్ళడం
9వ జిల్ హిజ్జా ను అరఫా రోజు అంటారు. ఇది హజ్ యాత్రికులకు చాలా ముఖ్యమైన దినం.
అరఫా రోజున సూర్యుడు ఉదయించగానే (9వ జిల్ హిజ్జా) –అరఫా (మక్కాకు దక్షిణ తూర్పు దిశన) వైపుతక్బీరె తల్బియా చదువుతూ బయలుదేరాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు(సహాబా) అయనతో హజ్ చేసినప్పుడుఇలా చేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారిని వారించలేదు.
ఆ తరువాత నమీర దగ్గర ఆగాలి – ఇది అరఫాకు దగ్గర ఉన్న ప్రదేశం, కాని ఇది అరఫా లోనికి రాదు. సాయంత్రం వరకు అక్కడ ఉండాలి.
సూర్యుడు అత్యున్నత స్థానం నుంచి జరిగాక ఉరనహ్ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉండిపోవాలి. ఇది అరఫాకు పక్కన ఉంది. ఇక్కడ ఇమాం ప్రజలను ఉద్దేశించి మంచి ఉపన్యాసం ఇవ్వాలి.
ఆ తరువాత జుహర్, అసర్ నమాజులు కలిపి సంక్షిప్తంగా చదవాలి. ఇలా జుహర్ వేళ చేయాలి.
అజాన్ ఒక్కసారే ఇవ్వాలి, కాని ఇఖామా రెండు సార్లు చెప్పాలి.
ఈ రెండు నమాజుల మధ్యలో ఏదీ చదువకూడదు.
ఇమాంతో పాటు నమాజు చేయలేనివాడు, స్వయంగా ఇదే విధంగా నమాజు చేయాలి.
అరఫాలో నిలబడటం
ఆ తరువాత అరఫాకు వెళ్లి, వీలైతే ‘జబల్ అర్ రహ్మాహ్’ కొండ కింద ఉన్న రాళ్ళపై నిలబడాలి. కుదరనిచో అరఫా ప్రదేశంలో ఎక్కడైనా నిలబడవచ్చు.
ఖిబ్లా వైపు ముఖం చేసి చేతులెత్తి దుఆ చేస్తూ, తల్బియా చదువుతూ ఉండాలి.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఎక్కువగా చదవాలి. అరఫా రోజున ఇది మంచి దుఆ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి ఇలా అన్నారు: అరఫా రోజున సాయంత్రం నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు – లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.
తల్బియాలో అప్పుడప్పుడు ఇది (ఇన్నమల్ ఖైరు ఖైరుల్ ఆఖిరతి– అన్నిటిలో మంచిది పరలోకంలోని మంచిది) కూడా జోడిస్తే ధర్మసమ్మతమే.
అతను అదే స్థితిలో, అల్లాహ్ ను స్తుతిస్తూ, తల్బియా చదువుతూ, దుఆ చేస్తూ ఉండిపోతాడు. అల్లాహ్ తన దూతల ముందు తన గురించి ప్రస్తావిస్తాడని ఊహిస్తూ ఇలా చేస్తాడు. హదీసులో ఇలా ఉంది: “అరఫా రోజున అల్లాహ్ అన్ని రోజులకంటే ఎక్కువగా తన దాసులను నరకాగ్ని నుంచి విముక్తి కలిగిస్తాడు. తన దూతలతో తన దాసుల గురించి ప్రస్తావిస్తూ, ‘వారు ఏం కోరుకుంటున్నారు?’ అని అడుగుతాడు. మరో హదీసులో ఇలా అనబడింది: “అల్లాహ్ అరఫాలో ఉన్న తన దాసుల గురించి దైవదూతలతో ఇలా అంటాడు: ‘నా దాసులను చూడండి. వారు నా దగ్గరకు చిందర వందరగా, దుమ్ము ధూళితో వచ్చారు.’” సూర్యాస్తమయం వరకూ అతడు ఆ స్థితిలోనే ఉంటాడు.
ఒకవేళ హజ్ చేసేవారు అలసిపోతే, వారి సహచరులతో మంచి విషయాల గురించి మాట్లాడవచ్చు లేదా మంచి పుస్తకాలు చదవవచ్చు. అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటే మంచి పుస్తకాలను చదవడం వల్ల అతనికి ఆ రోజు విశిష్టతపై విశ్వాసం పెరుగుతుంది. ఆ రోజు ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ, దుఆ చేస్తూ గడపాలి. అరఫా నాటి ఆఖరి ఘడియలలో ఎక్కువగా దుఆ చేయాలి. దుఆలలో అన్నిటికంటే ఉత్తమమైనది – అరఫా రోజు చేసే దుఆ.
అరఫా నుండి బయలుదేరడం
సూర్యుడు అస్తమించాక అక్కడి నుంచి ముజ్దలిఫాకు వెళ్ళాలి. ఇతరులను తోసుకుంటూ వెళ్ళకుండా, నెమ్మదిగా వెళ్ళాలి. కాని సమయం దొరికినప్పుడు వేగంగా వెళ్ళవచ్చు.
ముజ్దలిఫా చేరాక, అజాన్ మరియు ఇఖామా ఇచ్చి, మూడు రకాతులు మఘ్రిబ్ నమాజ్ చేయాలి. ఆ తరువాత ఇఖామా పలికి ఇషా నమాజ్ చేయాలి. రెండిటినీ కలిపి తగ్గించి చదవాలి. ఆ రెండు నమాజులను వేరు చేసి చదివిననూ ఎలాంటి దోషం లేదు. ఆ రెండు నమాజుల మధ్య గానీ, ఇషా నమాజు తరువాత గానీ ఇతర ఏ నమాజు చేయరాదు. ఆ తరువాత ఫజర్ నమాజ్ వరకు పడుకోవాలి. ఫజర్ నమాజ్ వేళ ప్రారంభం కాగానే, మొదటి ఘడియలలో, అజాన్ మరియు ఇఖామత్ ఇచ్చి నమాజ్ చేయాలి.
సూర్యుడు ఉదయించాక, అరఫా వైపుకు వెళ్ళాలి. అక్కడ జుహర్ సమయంలో- జుహర్, అసర్ రెండు నమాజులను కలిపి రెండు రెండు రకాతులు చదవాలి. కుదిరితే, సూర్యాస్తమయం వరకు నమిరహ్ లోని మస్జిద్ లో ఉండాలి. అక్కడ అల్లాహ్ ను స్తుతిస్తూ, ఖిబ్లా వైపు ముఖం చేసి ఎక్కువగా దుఆ చేస్తూ గడపాలి.
అరఫా రోజు సూర్యుడు ఉదయించాక, మినా వదలి అరఫా వైపు వెళుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు తల్బియా చదవాలి. అరఫా రోజు మిగతా రోజుల కన్నా ఎక్కువగా దైవదాసులను అల్లాహ్ నరకం నుంచి విముక్తి కలిగిస్తాడు. (సహీహ్ ముస్లిం)
అరఫా రోజు కావాలనుకుంటే ఉపవాసం ఉండవచ్చు లేదా వీడవచ్చు. తప్పనిసరి కాదు. ఆ రోజు ఉపవాసం ఉండకూడదు అనే ఆధారం జయీఫ్ (ధృవీకరించబడనిది). (తిర్మిజి). అరఫాలో ప్రవేశించేముందు ‘వాది ఎ నిమ్రహ్’ లో విశ్రాంతి తీసుకుని, జుహర్ సమయంలో ఇమామె హజ్ (ఖుత్బా) ప్రసంగం వినాలి. ఆ తరువాత జుహర్, అసర్ నమాజులు కలిపి ఒక అజాన్ మరియు రెండు ఇఖామాలతో చదవాలి. ఈ నమాజ్ సామూహికంగా చదవాలి. దీన్ని ఖసర్ చేయాలి (రెండు రకాతులు)అని అంటారు. (సహీహ్ ముస్లిం)
జుహర్ మరియు అసర్ నమాజ్ చదివాక, అరఫాలో ప్రవేశించి, కుదిరితే జబలె రహ్మత్ పై లేదా ఎక్కడ చోటు దొరికితే అక్కడ (వఖూఫ్) నిలబడి, చేతులు పైకెత్తి ఖుర్ఆన్ లోని దుఆలు లేదా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చదివిన దుఆలు చేస్తూ, మధ్య మధ్యలో తక్బీర్, తహ్లీల్ మరియు తల్బియా కూడా పలకాలి. (సహీహ్ ముస్లిం). ఆ రోజు ఈ దుఆ చేయండి: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (తిర్మిజి). ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచారం) మరియు ఈ దుఆ ధృవీకరించబడినది. కొందరు ఆలస్యంగా అరఫా చేరుకున్నా (10వ జిల్ హిజ్జా) ఫజర్ కు ముందు, వారి అరఫా కూడా స్వీకరించబడుతుంది. (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)
సూర్యాస్తమయం తరువాత మఘ్రిబ్ నమాజ్ చదువకుండా ముజ్దలిఫాకు బయలుదేరండి. తల్బియా చదువుతూ మెల్లిగా, హుందాగా వెళ్ళండి. (సహీహ్ ముస్లిం). 8వ మరియు 9వ జిల్ హిజ్జా మధ్య రాత్రి మినాలో గడపడం తప్పనిసరి అని భావించడం సరి అయినది కాదు. (షేక్ అల్బాని గారి విద్యార్ధి మషూర్ ఆల్ సల్మాన్ గారి ఫత్వా)[1]
అరఫా రోజు చేసే ప్రార్ధన (దుఆ, తస్బీహ్)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: అరఫా రోజున చేసే దుఆ అన్నిటికంటే ఉత్తమమైనది. అరఫా రోజున నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు – లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.
కేవలం ఒక్కడైన అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు. అతనికి సహవర్తులూ ఎవ్వరు లేరు. రాజ్యాధినేత ఆయనే, స్తోత్రములన్నీఆయన కొరకే. అయన అన్నీ చేయగలడు. (సహీహ్ అత్ తిర్మిజి vol 3:184, సిల్సిలతుల్అహాదీస్ అస్ సహీహ 4/6)[2]
హజ్ లో అరఫా చాలా ముఖ్యమైనది
హజ్ లో అరఫాలో నిలబడటం చాలా ప్రాముఖ్యమైనది. అరఫాలో నిలబడనివాడు హజ్ కోల్పోయినట్లే. అరఫా లో నిలబడితే, ఇక వేరే హజ్ ఆరాధనలను నెరవేర్చకపోయినా పరవాలేదు అని అనుకోకూడదు. విద్వాంసుల ప్రకారం, అరఫాలో నిలబడినను, మిగతా హజ్ ఆచారాలను పూర్తి చేయాల్సిందే. ఉదాహరణకు – ముజ్దలిఫాలో రాత్రి గడపడం, తవాఫ్ అల్ ఇఫాదహ్, సఫా మర్వా మధ్యలో సయీ, జమ్రాత్ ను రాళ్ళతో కొట్టడం, మినాలో రాత్రి గడపడం మొదలైనవి.[3]
అరఫాకు సంబంధించిన తప్పులు
కొందరు అరఫా ప్రదేశానికి బయట సూర్యాస్తమయం వరకూ ఉంటారు. ఆ తరువాత ముజ్దలిఫాకు బయలుదేరుతారు. అరఫాలో సరిఅయిన విధంగా నిలబడరు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల హజ్ నెరవేరదు. ఎందుకంటే, అరఫాలో నిలబడటం హజ్ లోని ముఖ్యమైన అంశాలలో ఒకటి. అందుచేత అరఫా హద్దుల్లో ఉండడం తప్పనిసరి. దాని బయట కాదు. అలా చేయడం కుదరనిచో కనీసం సూర్యాస్తమయంకు ముందు అరఫాలో ప్రవేశించి, సూర్యాస్తమయం వరకు అక్కడ గడిపినను సరిపోతుంది. ప్రత్యేకంగా జంతు బలి ఇచ్చే రాత్రి అరఫాలో నిలబడటం కూడా ఆమోదించదగినదే.
అరఫా నుండి సూర్యుడు అస్తమించక ముందే బయలుదేరడం నిషేధం. ఎందుకంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సూర్యుడు పూర్తిగా అస్తమించే వరకు అరఫాలోనే ఉన్నారు.
ప్రజలను త్రోసుకుంటూ అరఫా పర్వతాన్ని ఎక్కడం మంచిది కాదు. దీని వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. మొత్తం అరఫా మైదానంలో ఎక్కడ నిలబడినా పరవాలేదు. అరఫా పర్వతాన్ని ఎక్కడం గానీ, అక్కడ నమాజ్ చేయడం గానీ ఆమోదయోగ్యం కాదు.
దుఆ చేస్తున్నప్పుడు అరఫా పర్వతం వైపు ముఖం చేయకూడదు. సున్నత్ ప్రకారం దుఆ చేస్తున్నప్పుడు ఖిబ్లా (కాబా) వైపు ముఖం చేయాలి.
అరఫా రోజున ఒక చోట ఎక్కువగా గులకరాళ్ళను పోగు చేయడం ఉత్తమం కాదు. అల్లాహ్ షరియా (చట్టం)లో ఇలాంటి వాటికి చోటు లేదు. [4]
మస్జిదె హరమ్ విస్తరణ
ఆస్క్ ఇస్లాం పీడియా
మస్జిదె హరమ్ మరియు మస్జిదె నబవి ఇస్లాం లో చాలా పవిత్రమైన మస్జిదులు. ఇవి రెండూ సౌదీ అరబ్ లో ఉన్నాయి. ఈ భూమిపై మొట్టమొదటి మస్జిద్ (ప్రార్థనా నిలయం) మస్జిదె హరమ్. అంటే ఇది మక్కా ప్రదేశంలో ఉంది.(మస్జిదె హరమ్) మరియు మదీనా ప్రదేశంలో ఉన్న(మస్జిదె నబవి)లలో చేయాల్సిన ప్రార్థనా పద్ధతుల గురించి దాదాపు అన్ని ప్రపంచపు భాషలలో అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి. హజ్, ఉమ్రా చేయాల్సిన పద్ధతుల గురించి అనేక పుస్తకాల్లో సవివరంగా తెలియజేయబడింది.
విషయసూచిక
హదీస్
మక్కా ముకర్రమా ఔన్నత్యాలు
మదీనా మునవ్వరా ఔన్నత్యాలు
ప్రస్తుత పరిస్థితి
విస్తరణ వివరాలు
విస్తరణ ప్రదేశం
ఆధారాలు
హదీస్
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారని, ఇబ్న్ జుబైర్రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నా మస్జిద్ (మస్జిదె నబవి)లో నమాజ్ చేయడం ఇతర మస్జిద్ లలో నమాజ్ చేయడం కన్నా వెయ్యిరేట్లు మేలైనది, మస్జిదె హరమ్ తప్ప (కాబా చుట్టూ పరిధి). మస్జిదె హరమ్ లో నమాజ్ చేయడం నా మస్జిద్ లో నమాజ్ చేయడం కన్నా వంద రేట్లు ఉత్తమమైనది.” అహ్మద్ మరియు ఇబ్న్ హిబ్బాన్ దీన్ని ధ్రువీకరించారు. బులూఘుల్ మరాం 779
మక్కాముకర్రమాఔన్నత్యాలు
మక్కా గురించి అల్లాహ్ ఇలా అన్నాడు:“నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రధమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోక వాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు.” ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:96-97
“ఈ నగరము ప్రమాణముగా (నేను చెబుతున్నాను)! (ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం)! నువ్వు ఈ నగరంలో స్వేచ్చా వాసివి.” ఖుర్ఆన్ సూరా బలద్ 90:1-2
“అత్తిపండు సాక్షిగా! ఆలివు సాక్షిగా! “సైనా” పర్వతం సాక్షిగా! శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా!” ఖుర్ఆన్ సూరా తీన్ 95:1-3
ఈ పవిత్రమైన మస్జిద్ మక్కా నగరంలో ఉంది. మస్జిదె హరమ్ లో చేసే నమాజులు ఇతర మస్జిద్ లా నమాజుల కంటే 100,000 రేట్లు ఎక్కువ.
మస్జిదె హరమ్ యెక్క విశిష్టతలలో హజరె అస్వద్ (నల్ల రాయి) ఒకటి. ఇది ఉన్నచోటు నుంచి తవాఫ్ (కాబా ప్రదక్షిణ) మొదలవుతుంది మరియు అంతమవుతుంది. హజరె అస్వద్ స్వర్గపు రాయి. దీని గురించి దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు, “ఈ నల్ల రాయి స్వర్గం నుండి తీసుకొరాబడినప్పుడు ఇది పాల కంటే తెల్లగా ఉండేది, కాని ఆదం సంతానంలోని వారి పాపాల మూలంగా ఇది నల్లగా మారింది.” తిర్మిజి – 877
మదీనా తయ్యిబా ఔన్నత్యాలు
జైద్ బిన్ అస్లం ఆయన తండ్రి (రజి అల్లాహు అన్హుం) ద్వారా ఉల్లేఖించారు, ఉమర్ రజి అల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నాకు నీ దారిలో ప్రాణ సమర్పణ చేసే అవకాశం ఇవ్వు మరియు నాకు నీ ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం పట్టణం లో మరణం ప్రసాదించు.” బుఖారీ-114
ప్రస్తుత పరిస్థితి
మతాఫ్ (కాబా ప్రదక్షిణ చేసే ప్రదేశం)లో ఎక్కువ మంది ప్రదక్షిణ చేసే విధంగా ఓ నమూనాను తయారు చేసి సౌదీ రాజు అబ్దుల్లా ముందు హాజరు చేయ బడింది. దాన్ని ఆయన ఆమోదం చేసి పని ప్రారంభించమని ఆదేశించారు.
ప్రస్తుతం మతాఫ్ (కాబాప్రదక్షిణచేసేప్రదేశం)లో విస్తరణ పనులు జరుగుచున్నవి. కొత్త మతాఫ్ దాదాపు మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. అది ప్రస్తుతం ఒక గంటలో 52,000 మందికి సరిపోయే విధంగా ఉంది. విస్తరణ తరువాత అక్కడ ఒక్క గంటలో 130,000 మంది విశ్వాసులు ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఒట్టోమన్ (ఒట్టోమన్)కు వెనుక ఉన్న భవనాన్ని కూల్చేసి దాని స్థానంలో 1 పునాదీ 3 అంతస్తులు మరియు ఒక పైకప్పు- ఇవన్నీ ఎలాంటి స్తంభాలులేకుండా కేవలం తవాఫ్ (కాబా ప్రదక్షిణ) కొరకు నిర్మించబడుతున్నాయి.
విస్తరణవివరాలు
మొత్తం పని పూర్తయ్యే వరకు (డిసెoబర్ 2012) నుండి 3 సంవత్సరాలు పడుతుంది.
ఈ విస్తరణ వల్ల ప్రస్తుత 400,000 m^2 కు 1,300,000 m^2 ఎక్కువ చేరుతుంది.
విస్తరణ ప్రదేశం
విస్తరణ ప్రదేశం మొత్తం : 709.460 sq mts
కొత్త భవన విస్తరణ ప్రదేశం: 331.400sqmts
పని చేయు భవన విస్తరణప్రదేశం: 321.400sqmts
బ్రిడ్జులు కట్టే ప్రదేశం: 56.660sqmts
మొత్తం విస్తీర్ణ ప్రదేశంలో సరిపోయే భక్తులు: 871.200
విస్తీర్ణ భవనంలో సరిపోయేభక్తులు: 297.400
పైకప్పులలో సరిపోయేభక్తులు: 187.500
బయటి ప్రదేశంలో సరిపోయేభక్తులు: 315.400
బ్రిడ్జుల్లో సరిపోయేభక్తులు: 71.200
విస్తీర్ణ భవనానికి గల ద్వారాలు: 54. ఓ ముఖ ద్వారం ఉత్తరాన మరియు ఓ ముఖ ద్వారం దక్షిణాన.
ప్రముఖ (డోమ్) గుమ్మపు కప్పు ఎత్తు: 21 మీటర్లు
పైకప్పు భవనం నుంచి కొత్త విస్తీర్ణ భవనానికి భక్తుల్ని తీసుకెళ్ళే బ్రిడ్జుల సంఖ్య: 16
పెద్ద గొడుగుల సంఖ్య: 9
చిన్న గొడుగులసంఖ్య: 24
విస్తీర్ణ భవనంలో గల ఎలివేటర్లు: 16
విస్తీర్ణభవనంలో గల వుజూ ప్రదేశాలు: 3.120
విస్తీర్ణభవనంలోగల మరుగు దొడ్ల సంఖ్య: 1.380.
పైకప్పు భవనంలోగలమరుగుదొడ్లసంఖ్య: 5700
Saturday, November 1, 2014
ఓ భర్తగా నేను
- అబుల్ హసన్
జీవితపు అన్ని ఘడియల్లో నేను ఆమెను సుఖ పెడతాను.
ఆమె లోపాలని పదేపదే ఎత్తి చూపను. దుస్తుల్లో వంటకాల్లో, మాటల్లో ఉన్న లోపాలను అప్పటికప్పుడు వేలెత్తి చూపను. మరొకరితోనూ చెప్పుకోను.
అప్పుడప్పుడు ఆమె కోసం స్త్రరితీశి కొని, దాచి - కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకున్న తరువాత ఇస్తాను.
ఆమె నాకు స్త్రరితీశి ఇచ్చినప్పుడు ఆమెను నేను ఎంతగానో మెచ్చుకుంటాను.
ఆమె నాతో ఏదైనా చెప్పదలిస్తే నేను ఆమెను ప్రోత్సహిస్తాను. నేను ఆమెకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆమె భావోద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటాను. పొలం విషయంలోనైనా, వంట విషయంలోనైనా గుడ్డలు కుట్టే కుట్టించే విషయంలోనైనా, అవసరమనిపిస్తే వెనకడుగు వెయ్యను. నా వల్ల కాదు, కూడదు అని సాకులు చెప్పను.
కొన్ని సందర్భాల్లో ఆమె పట్ల నా ప్రేమని ఎక్కువ ప్రదర్శిస్తాను. ముఖ్యంగా బహిష్టు సమయంలో, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవించినప్పుడు.
నేను ఆమెతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించను. ఆమె ఓ స్త్రీ అనీ, స్త్రీ గాజులాంటిదని సదా దృష్టిలో ఉంచుకుంటాను. ప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''వారు (స్త్రీలు) గాజుల్లా నాజుకైన వారు. వారితో మృదువుగా ప్రవర్తించండి''.
అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన వస్తువులు నాకు ఇష్టం లేకపోయినా తెచ్చిస్తాను.
నేను ఆమెను మంచి పేరుతో పిలుస్తాను. ప్రవక్త(స) మన అమ్మగారైన ఆయిషా(ర) ని ప్రేమతో 'ఆయిష్' అని పిలిచేవారు కదా!
ఆమె నా కోసం శ్రమించినప్పుడల్లా, నేను ఆమెపై ప్రశంసావర్షం కురిపిస్తాను.
నేను ఇంట్లో అడుగుపెట్టాక బయటి విషయం గురించి ఆలోచించను. నేను ఆమెకు తోడుగా ఉంటూ, రోజూ
అవసరమయిన వాటి గురించి చర్చిస్తాను.
దీనీ ఇజ్తెమాలలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనమని ఆమెకు చెబుతూ ఉంటాను.
ఓ భార్యగా నేను
- ఉమ్మె హసన్
స్వాగతం
నేను మా శ్రీవారిని పూర్తి ఉత్సాహంతో ఘనంగా స్వాగతిస్తాను. వారు ఎప్పుడు ఎదురైనా నవ్వుతూనే పలకరిస్తాను. నేను వారి రాకకై పరితపిస్తున్నట్టు, ఎదురుచూస్తున్నట్టుగా వారికి అవగతమయ్యేలా ప్రయత్నిస్తాను.
వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు నేను చిరునవ్వుతో వారి అలసటను దూరం చేస్తాను.
ఇంట్లో ప్రవేశించాక దుస్తులు మార్చుకునేంతవరకు, ప్రశాంతంగా కూర్చునేంతవరకు నేను వారితోనే ఉంటాను.
నేను వారి ఆరోగ్యం గురించి అడుగుతాను. వారి దిన చర్యల గురించి ప్రశ్నిస్తాను.
వారికోసం నేను నీళ్ళగ్లాస్ అందజేస్తాను. పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
నా శరీరం నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడతాను.
బంధు మిత్రులు
శ్రీవారి బంధువులు- అతిథుల కోసం నేను మెచ్చేది కాక వారు
ఇష్టపడే వంటకాలని చేసి పెడతాను.
వారు విశ్రాంతి తీసుకునే గదులను నీటుగా ఉంచుతాను.
నేను వారందరితో ప్రేమతో వాత్సల్యంతో మసలుకుంటాను.
భర్త కోపం
నేను వారి ముఖ్య కార్యాల్లో తలదూర్చను.ఏదైనా మాటనికాని లేక
నా కోరికను గాని మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించను.
నేను వారిని చాలా మృదువుగా పలకరిస్తాను. నా మాట
సరైనదైనా ఆ సమయంలో నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను
మంచి సమయం చూసి వారికి చెప్పి ఒప్పిస్తాను.
వారు ఏదైనా మరచిన ఎడల నేను వారిని చాలా సున్నితమైన
రీతిలో తెలియపరుస్తాను.
వారు రాజీపడిన తరువాతే నిద్రిస్తాను. వారికి ముందు
నిద్రించను.
అప్పుడప్పుడు ప్రవక్త(స) గారి ఈ సద్వచనాన్ని వారి చెవిన
వేస్తుంటాను. ''నీ భార్యే నీ స్వర్గం, నీ భార్యే నీ నరకం''.
ఓ మనిషీి! మార్గం మరచిపోతున్నావు
విశ్వప్రభువైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
విశ్వసించిన ప్రజలారా! షైతాను అడుగు జాడలలో నడవకండి. వాడిని ఎవరైనా అనుసరిస్తే వాడు అతనికి అశ్లీలతనే, చెడునే ఆజ్ఞాపిస్తాడు. (24:21)
షైతాన్ అడుగు జాడల్లో నడిస్తే వాడు మిమ్మల్ని మార్గం తప్పించి నరకం వైపునకు దారి చూపిస్తాడు జాగ్రత్త అని మనిషికి అల్లాహ్ా హెచ్చరిక చేస్తున్నాడు.
మానవునికి షైతాన్ ఎలాంటి సమయంలో, ఎలాంటి విషయాలలో చెడును ఆజ్ఞాపిస్తాడో కొన్నింటిని పరిశీలిద్దాం:
1. మనిషి విశ్వానికి దేవుడు ఒక్కడే అని అంటున్నాడు కాని షైతాన్ వలలో పడి బహుదైవారాధనకు పాల్పడుతున్నాడు.
2. భూలోకంలో శాంతికి నిలయాలు మస్జిద్లు అని అంటున్నాడు కాని షైతాన్ వలలో పడి మందిరాలను, దర్గాలను దర్శిస్తున్నాడు. ఇహలోకంలో ఉండే మస్జిద్లను మర్చిపోతున్నాడు.
3. దేవుని సందేశహరుల (ప్రవక్తలు)ను విశ్వసిస్తున్నాడు కూడా. కాని మానవుడు షైతాన్ వలలో పడి సాధువులను, సన్యాసులను ఆశ్రయిస్తున్నాడు. విశ్వప్రభువు పంపిన ప్రవక్తలను మరచిపోతున్నాడు.
4. రుజుమార్గం చూపేది దైవగ్రంథాలే అని పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ షైతాన్ వలలో పడి సురకితమైన దైవగ్రంథాలను మరచిపోయి మార్పులు చేర్పులకు గురయిన గ్రంథాలను ఆశ్రయించి రుజుమార్గానికి దూరమైపోతున్నాడు.
5. ఆదేశాలు, సంస్కారాలు ధర్మమని చెబుతూనే షైతాన్ వలలో పడి కుడి ఎడమల అపవాదాలకు లోనవుతున్నాడు. ఆ విధంగా షైతానుకు బానిసయైపోయి దేవుడు పంపించిన జీవిత విధానాన్ని పూర్తిగా మరచిపోయాడు.
6. దైవారాధనే ముక్తికి సోపానం అని అంటూ, షైతాన్ వలలో పడి దైవేతరులకు పూజలు, పురస్కారాలు అర్పితం చేస్తున్నాడు. ఇంకా బీదల హక్కులను (జకాత్) చెల్లించడం లేదు. నమాజ్ను కూడా పాటించడం లేదు.
7. పరాయి సొమ్ము పాము లాంటిది అని తెలిసి కూడా షైతాన్ వలలో పడి దొంగతనాలకు, దోపిడీలకు, వ్యభిచారానికి పాల్పడుతున్నాడు. ప్రళయ దినాన్ని (తీర్పుదినాన్ని) మరచిపోయాడు.
8. పుట్టిన మనిషి గిట్టక తప్పదు అని అంటాడు. కాని షైతాన్ వలలో పడి ఆలుబిడ్డలు ఆస్తిపాసులు తన సొంతం అని భ్రమ పడుతున్నాడు. మరణానంతర జీవితాన్ని మరచేపోయాడు.
9. స్వర్గం, నరకం ఉన్నాయి అని విశ్వసించినప్పటికీ షైతాన్ వలలో పడి అంతమైపోయే ఇహలోకాన్నే సర్వస్వంగా భావిస్తూ శాశ్వితమైన ే స్వర్గాన్ని మరచిపోయాడు.
10. సత్యమేవ జయతే అని పదేపదే చెపుతూ ఉంటాడు. షైతాన్ వలలో పడిపోయి అన్యాయానికి, అక్రమాలకు పాల్పడుతాడు. సత్యాన్ని ధర్మాన్ని మరచిపోయాడు. మనిషికి ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం లేకుండా పోతుందో అలాంటి సమయంలో షైతాన్ మనిషిని మార్గం తప్పించి వాడి మార్గంలోనే నరకం వైపునకు నడిపించుకుంటాడు. దేవుని మీద విశ్వాసం ఉన్న మనిషిని మార్గం తప్పించడం వాడి వల్ల కాదు.
హజ్రత్ ఫాతిమా (ర. అ)
తాహిరా తన్వీర్
సంతాన శిక్షణ
హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) తమ పిల్లల శిక్షణ కూడా తన పితామహుని (స) శైలిలోనే చేయసాగారు. అల్లాహ్ాను ప్రసన్నుణ్ణి చేయటమే లక్ష్యంగా పెట్టు కున్నారు. పిల్లల ముందు ''అల్లాహ్ాయే మన ప్రభువు, ఆయన అనంత కరుణామయుడు, ఆయన కోపాగ్ని చాలా భయంకరమైంది, ఆయనీపనికిష్టపడడు, ఆ పని అయిష్టం'' అని అల్లాహ్ా గుణగణాలను, ఇష్టాయిష్టాలను తెలియపరచేవారు. పిల్లలయందు అల్లాహ్ా పట్ల ప్రేమ భయాలు జనింపజేసేవారు. వారి ఆలోచనలు, చర్యలు అదే దిశలో నడిచేలా చేసేవారు.
ఒకసారి నాల్గయిదు సంవత్సరాల చిన్నారి హసన్ హుసైన్లిరువురూ ఏదో విషయంపై పోట్లాడుకుని హసన్ నాకు కొట్టాడంటే హుసైన్ నాక్కొట్టాడంటూ తల్లి వద్ద ఫిర్యాదు తీసుకొచ్చారు. తల్లి వారిద్దరి వాదన విన్న తరువాత ఇలా తీర్మానించారు: ''హసన్ హుసైన్కు కొట్టాడో, హుసైన్ హసన్కు కొట్టాడో నేనెరుగును. కానీ నాకు తెలిసిందల్లా అల్లాహ్ా తగువులాడేవారిని ఇష్టపడడన్నదే, మీరిద్దరు జగడమాడి అల్లాహ్ాను అసంతోషపరచారు. కాబట్టి మీరిద్దరూ నా నుంచి దూరం జరగండి. ఎవరైతే అల్లాహ్ాను అసంతోష పరచారో వారితో నేను కూడా అసంతృప్తి చెందాను'' అని తల్లి వారిని తమనుంచి దూరం చేసారు. ఈ మాటలు విన్న పిల్లలు వారి పోట్లాట మాని తమ ప్రియ తల్లి కోపాన్ని, ఎడబాటును (అది కాసేపటికైనా) సరే భరించలేక ఆమెను ప్రాధేయపడసాగారు. తల్లి ఓరచూపుల్తో వారిని చూడసాగారు. కాని పైకి మాత్రం తమ కోపాన్ని, అలాగే ప్రదర్శించారు. వారిద్దరు గారాబంగా తల్లి
దగ్గరకు వచ్చి 'అమ్మా! మా తప్పును అల్లాహ్ాచే మన్నింపచేయండి' అని ప్రాధేయపడ్డారు. తాము మరెప్పుడూ పోట్లాడుకోమని లెంపలేసుకున్నారు. ఇది చూసిన తల్లి వారి మన్నింపుకై ఉన్న దుఆలను (ప్రార్థనలను) నేర్పించసాగారు. ఒక వైపు వారిద్దరూ ఉత్తమమైన విధేయులు, మరొకవైపు మంచి సోదరులు. సత్యం పలకడం, ఎదుటి వారి గౌరవ మర్యాదలను కాపాడటం వారి స్వభావం. ఆ తరువాత వారిరువురు ప్రపంచానికి ఉదాహరణ ప్రాయంగా నిలిచారు. అయితే ఆ సోదరులిద్దరిలో సుగుణాలను నూరి పోసిన ఘనత హజ్రత్ ఫాతిమా (ర.అన్హా)దే.
తండ్రి మరణం:
ప్రపంచంలోని ప్రతి వస్తువు అశాశ్వత మైనది. ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ప్రాణికి మరణమనేది తప్పదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కాలాలపాటు జీవించినా మరణమనేది అవశక్యం. ప్రవక్త ముహమ్మద్(స) తమ 63 సంవత్సరాల వ్యవధిని పూర్తి చేసుకుని పరలోకానికి పయనించారు. వారు అంతిమ ప్రవక్త, సమస్త మానవ జాతికి ఉత్తమ శిక్షకులు, అనురాగాలొలకించే తండ్రి శాశ్వతంగా దూరమయ్యారు. హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) గారికి అది మామూలు విషాదం కాదు.
ప్రవక్త (స) అంతిమ క్షణాల్లో తీవ్ర జ్వరంతో బాధ పడుతూ స్పృహ కోల్పోతున్న, కోల్కుంటున్న ఆ దృశ్యం హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) హృదయాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. భరించలేక 'ఓ నాన్నా' అని కేక వేశారు, ఆ కేక విన్న ప్రవక్త ముహమ్మద్ (స) ఆమెను దగ్గరగా పిలిచి, చెవిలో ఏదో చెప్పారు. అది విన్న హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) ఏడ్వ సాగారు. ప్రవక్త(స) ఆమెను మరలా పిలిచి చెవిలో ఏదో చెప్పగా ఆమె నవ్వారు. ఇది చూసిన వారిలో కుతూహలం రేగింది. కానీ ఎవ్వరూ వారినడగ సాహసించలేదు- ఆయిషా(ర) తప్ప.
హజ్రత్ ఆయిషా(ర), హజ్రత్ ఫాతిమా (ర.అన్హా)తో ఉన్న చనువుతో ఇంతకీ ఆ రహస్యమేమిటోనని అడిగారు. కాని హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) నిరాకరించారు. ఆయిషా(ర) ప్రవక్త(స) మరణానంతరం మరలా ఆ రహస్యాన్ని చెప్పమని బలవంతపర్చారు. అప్పుడు హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) ఇలా తెలియజేసారు: నేనీ అనారోగ్యంలో మరణిస్తానని నాన్న గారు చెప్పగా నేనేడ్వసాగాను. రెండోసారి 'నా కుటుంబీకులందరిలో మొట్టమొదట నన్ను కలుసుకునే దానిని నీవే' నన్న శుభవార్తకు నేను నవ్వాను.''
తండ్రి మరణాన్ని ఆమె తట్టుకోలేక పోయారు. దుఃఖ స్థితిలో ఛాతి బాదు కోవడం, దుస్తులు చించుకోవడం, జుట్టు లాక్కోవడంలాంటి పనులను ముహమ్మద్(స) తీవ్రంగా ఖండించారు. కాబట్టి ఆమె తమ బాధనెప్పడూ ఎవ్వరి ఎదుటా వ్యక్త పరచలేదు. తమ దుఃఖాన్ని దిగమ్రింగు కున్నారు. కాని ఆ తరువాత ఎవ్వరూ ఎప్పుడూ ఆమె పెదాలపై చిరునవ్వు కూడా చూడలేదు.
ప్రవక్త(స) గారి అంత్యక్రియల తరువాత అనస్(ర)ను చూసి హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) ''ప్రవక్త(స) (సమాధి) పై మీరు మట్టెలా వేయగలిగారు?'' అనే హృదయ విదారకర వాక్యం వారి పెదాల ద్వారా వెలువడిందని బుఖారీ తెలియపరచారు. దుఃఖంలో గుండెలు తరుక్కుపోతున్నా హద్దులు మీరి ప్రవర్తించలేదు. తమ బాధను బయటకు రానివ్వలేదు.
వుజూ వివరణ తయమ్ముమ్ వివరణ
ఇస్లామీయ ఆరాధనలు అన్న పుస్తకం నుండి
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ఏ వ్యక్తి అయినా వుజూ చేసిన తరువాత ఈ క్రింది 'దుఆ' పఠిస్తే అతని కోసం స్వర్గానికున్న ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అతను తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (ముస్లిం)
వుజూ తర్వాత చేసే దుఆ
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ాదహూ లా షరీకలహూ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్. (ముస్లిం,తిర్మిజీ)
(అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని ఆయన ఒక్కడేననీ, ఆయనకు సాటి రాగలవారెవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్(స) దేవుని దాసులు మరియు దైవప్రవక్త అని కూడా నేను సాక్ష్యం పలుకుతున్నాను. దేవా! నన్ను పశ్చాత్తాపం చెందేవానిగా, పరిశుభ్రతను పాటించేవానిగా చెయ్యి.)
వుజూను భంగపరిచే విషయాలు
వుజూ నాలుగు విషయాల వల్ల భంగమవుతుంది.
1. మలమూత్ర మార్గాల గుండా ఏదయినా వస్తువు విసర్జింపబడటం. (బుఖారీ)
2. మత్తు లేక అపస్మారక స్థితికి లోనవటం, గాఢ నిద్ర. (అబూదావూద్)
3. వస్త్రం అడ్డం లేకుండా మర్మాంగాన్ని ముట్టుకోవటం. (తిర్మిజి)
4. ఒంటె మాంసం తినటం వల్ల. (ముస్లిం)
గమనిక: ఏ కారణాల మూలంగానయితే గుసుల్ భంగమవుతుందో వాటి మూలంగా వుజూ కూడా భంగమవుతుంది. ఉదా: సంభోగం, బహిష్టు స్రావం మొదలగునవి.
వుజూకు సంబంధించిన ఆదేశాలు
1. ఒక వుజూతో ఎన్ని నమాజులైనా చేసుకోవచ్చు. (ముస్లిం)
2. కడగవలసిన అవయవాల్లో గోరంత భాగం పొడిగా ఉన్నా మళ్ళీ సరిక్రొత్తగా వుజూ చేయవలసి ఉంటుంది. (ముస్లిం)
3. వుజూలో అవసరానికి మించి నీళ్ళు వాడకూడదు. (అహ్మద్)
4. జిగటగా ఉండే పదార్ధాలు తిన్నప్పుడు లేదా త్రాగినపుడు 5.వుజూలో నోటిని నీళ్ళతో పుక్కిలించాలి. (బుఖారీ-ముస్లిం)
6. గోళ్ళకు రంగు వేసుకొని వుజూ చేస్తే ఆ వుజూ నెరవేరదు.(తిర్మిజీ)
'తయమ్ముమ్' అంటే సంకల్పించటం అని అర్ధం. షరీఅత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే ప్రయాణంలో ఉన్నప్పుడుగాని స్థానికంగా గాని, వుజూ గుసుల్లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్నీ, చేతులనూ స్పర్శించుకోవటం అని అర్ధం. తయమ్ముమ్ గురించి దేవుడు ఇలా అంటున్నాడు:''మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి వుంటే లేక మీరు మీ స్త్రీలను తాకి వుంటే (వారితో సంభోగించి ఉంటే), మీకు నీరు లభ్యంకాని పక్షంలో, పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి, దానితో మీ ముఖాలను, చేతుల్ని స్పర్శించుకోండి.'' (ఖుర్ఆన్ 4:43) తయమ్ముమ్ వుజూ మరియు గుసుల్ రెండింటికీ ప్రత్యామ్నాయం కాగలదు.
తయమ్ముమ్ అనుమతించబడే పరిస్థితులు
1. అసలు నీళ్ళు ఎక్కడా లభ్యం కానప్పుడు తయమ్ముమ్
చేయటానికి అనుమతించబడుతుంది. (బుఖారీ-ముస్లిం)
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: పది సంవత్సరాల దాకా నీళ్ళు లభ్యం కాకపోయినా మనిషి కొరకు పరిశుభ్రమైన మట్టి- అతని వుజూ, గుసుళ్ళుకు ప్రత్యామ్నాయం కాగలదు. (అబూదావూద్, తిర్మిజీ)
2. వ్యాధిగ్రస్తునికి తన వ్యాధి తీవ్రమవుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు. (అబూదావూద్, ఇబ్నెమాజా)
3. నీళ్ళు ఉపయోగించటం వల్ల ఏదయినా నష్టం జరుగుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు. అంటే నీరు చాలా చల్లగా ఉండి దాంతో వుజూగాని లేక గుసుల్గాని చేస్తే, వ్యాధికి గురయ్యే ప్రమాదముందనుకుంటే, ఆ సమయంలో తయమ్ముమ్ చేసుకోవచ్చు. (అబూదావూద్, ఇబ్నెమాజా)
4. నీరు సమీపంలో ఉన్నా, దాన్ని తీసుకురావటానికి వెళితే ధన మాన ప్రాణ నష్టం కలుగుతుందన్న భయముంటే లేదా బావి నుండి తోడుకునే సాధనమేదీ లభించనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటం ధర్మ సమ్మతం అవుతుంది.
5. తమ దగ్గర నీరు చాలా తక్కువగా ఉండి దాన్ని వుజూ గుసుల్ కోసం ఉపయోగించుకుంటే, తర్వాత ఏదైనా తినటానికి గాని ఇతర అవసరాలకు గాని నీరు లభించదన్న భయమున్నప్పుడు తయమ్ముమ్ చేసుకోవచ్చు.
ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయవచ్చు?
''మీరు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి'' (ఖుర్ఆన్ 5:6)
పై సూక్తిలో (అరబీలో) 'సయీద్' అనే పదం వాడబడింది. సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి అయినా కావచ్చు లేదా మట్టిలాంటి ఇతర వస్తువులేవయినా కావచ్చు.
తయమ్ముమ్ చేసుకునే పద్ధతి
1. పరిశుద్ధతను పొందే ఉద్దేశ్యంతో 'బిస్మిల్లాహ్' అని పలకాలి.
2. రెండు చేతుల్నీ పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి.
3.చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించు కోవాలి.
4. తర్వాత చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి.
5. చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే ప్రార్థన వాక్యాలే తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి. (బుఖారీ- ముస్లిం)
తయమ్ముమ్ని భంగపరిచే విషయాలు
ఏ కారణాలవల్ల వుజూ భంగమవుతుందో వాటివల్ల తయమ్ముమ్ కూడా భంగమవుతుంది.(అబూదావూద్, నసాయి)
వ్యాధి లేక ఏదైనా అనివార్య కారణం వల్ల తయమ్ముమ్ చేసి వుంటే, ఆ పరిస్థితి తొలగిపోగానే తయమ్ముమ్ భంగమవుతుంది. నీరు దొరకని కారణంగా తయమ్ముమ్ చేసి ఉంటే ఆ తరువాత నీటిని చూడగానే తయమ్ముమ్ భంగమవుతుంది.
ధర్మ సందేహాలు
నెలవంక
మొబైల్ ఫోన్లో సంగీత వాయిద్యాలు
సందేహం: మొబైల్ ఫోన్లలో మ్యూజికల్ ట్యూన్స్పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంగీత వాయిద్యాలు చివరకు మస్జిదులలో, ప్రార్థనల్లో కూడా మ్రోగుతున్నాయి. ప్రార్థనల్లో ఏకాగ్రత దెబ్బతింటోంది కదా!
సమాధానం: మొబైల్ ఫోన్లలో సంగీత వాయిద్యాలు, పాటలు లోడ్ చేయటం అధర్మం (హరామ్). పై పెచ్చు అటువంటి వాయిద్యాలు మస్జిదులలో వినవస్తే అది మరింత తీవ్రమైన, జుగుప్సాకరమైన వ్యవహారం అవుతుంది. ఎందుకంటే దైవనామస్మరణ జరిగే పవిత్ర స్థలాలలో అపసవ్యతను, రోతను పుట్టించే వికృత చేష్ట అది! కాబట్టి అటువంటి ఏహ్యకరమైన చేష్టకు పాల్పడేవాడు ఎక్కువ పాపాత్ముడు అవుతాడు.
మస్జిదులు అల్లాహ్ా ఆరాధనకై ప్రత్యేకించబడినవి. కాబట్టి ఆ పవిత్ర స్థలాలలో అల్లాహ్ానే మొరపెట్టుకోవాలి. వేరితరులను మొరపెట్టుకోవటంగానీ, వేరితర గాత్రం అక్కడ వినిపించటం గానీ ఎంతకీ తగదు. అలాంటి వెకిలిచేష్టలకు పాల్పడేవారు తమ కర్మల రికార్డులో నమోదవుతున్న దుష్కర్మను గురించి ఆలోచించాలి.
ఒకవేళ ఈ సెల్ ఫోన్లు సమంజసమైన సౌండ్లో మ్రోగేవైనాసరే మస్జిదులలో మ్రోగనివ్వటం భావ్యంకాదు. ప్రార్థనా స్థలాల్లో వాటిని సైలెంట్లోనయినా పెట్టాలి. లేదంటే స్విచ్నయినా ఆఫ్ చేసుకోవాలి. (షేఖ్ ముహమ్మద్ సాలెహ్ా అల్ముంజిద్)
దైవ వాక్యాలు గల పేపర్లను చిత్తుపేపర్లుగా వాడటం
సందేహం: భోజన సమయంలో దస్తర్ఖాన్ మాదిరిగా అల్లాహ్ా పేర్లు లేదా ఖుర్ఆన్ వాక్యాలు ముద్రించబడి ఉన్న పేపర్లను పరచుకుని భోజనం చేయవచ్చునా?
సమాధానం: ఒకవేళ ఆ పేపర్లపై అల్లాహ్ా పేరుగానీ, దైవ వాక్యాలు గానీ వ్రాసి ఉంటే, అట్టి పేపర్లను భోజన స్థలంలో పరచుకుని, వాటిపై కూర్చోవటం, పాత్రలు పెట్టడం ధర్మ సమ్మతం కాదు. అలాగే ఆ పేపర్లను వస్తుసామగ్రి నిమిత్తం పొట్లాలుగా తయారు చేయటం, వాటిని అవమానకరమైన రీతిలో వాడుకోవటం కూడా ధర్మసమ్మతం కాదు. అలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఆ పేపర్లను సముచితమైనచోట భద్రపరచాలి. లేదా వాటిని కాల్చివేయాలి. అదీ కాదనుకుంటే వాటిని పరిశుభ్రమైన స్థలంలో పూడ్చి పెట్టాలి. (షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ - రహ్మ.లై)
వాయిదాల పద్ధతిపై క్రయవిక్రయాలు
సందేహం: వాయిదాల ప్రాతిపదిక (00000000000) పై కార్లు, తదితర వాహనాలు విక్రయించబడుతుంటాయి. ఇటువంటి అమ్మకాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు నగదు ఇచ్చి కొన్నప్పుడు వాహనం ఖరీదు 15 వేలు ఉంటే, కిస్తులవారీ పద్ధతిపై అంతకన్నా ఎక్కువ ధర ఉంటుంది. ఇలాంటి అమ్మకాలు 'వడ్డీ' క్రిందకు రావా?
సమాధానం: అమ్మకం సమయంలో కిస్తుల సంఖ్యతో పాటు గడువు కూడా నిర్థారించబడినట్లయితే అటువంటి క్రయక విక్రయాలు ఆక్షేపణీయం కావు- కిస్తుల ప్రాతిపదికపై ధర ఎక్కువ ఉన్నా సరే! ఎందుకంటే కొనేవాడు, అమ్మేవాడు -ఇద్దరూ ఈ పద్ధతి ద్వారా లబ్దిపొందుతున్నారు. అమ్మకం దారునికి అధిక ధర లభిస్తుంది. కొనుగోలు దారునికి చాలినంత గడువు (వెసులు బాటు) లభిస్తుంది. హజ్రత్ బరీరా(ర) అనే సహాబియా (సేవకురాలు) ను ఆమె యజమానులు తొమ్మిదేండ్ల వాయిదాల పద్ధతిపై విశ్వాసుల మాత హజ్రత్ ఆయిషా(ర) కు అమ్మటం జరిగింది. ఏటేటా 40 దిర్హములు చొప్పు చెల్లించాలని షరతు విదించబడింది. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే వాయిదాల పద్ధతిపై వస్తువుల క్రయ విక్రయాలు ధర్మ సమ్మతమే. అదీగాక ఈ వర్తకంలో మోసంగానీ, అస్పష్టత గానీ ఏమీ లేవు. కాబట్టి ఇతరత్రా కొనుగోలు - అమ్మకాలవలే ఇది కూడా ధర్మ సమ్మతమే. కాకపోతే వస్తువును అమ్మే సమయంలో ఆ వస్తువు అమ్మకం దారుని ప్రాపర్టీగా ఉండాలి.
(షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ - రహ్మ.లై)
నమాజు స్థితిలో టిష్యు పేపర్ల వాడకం
సందేహం: నమాజు చేస్తుండగా ఒక వ్యక్తికి దగ్గు వచ్చి, నోట్లోకి వచ్చిన తెమడా (కఫం) ఊయవలసివస్తుంది. అట్టి సమయంలో అతను టిష్యూ పేపర్ని ఉపయోగించవచ్చునా?
సమాధానం: నమాజు చేస్తున్నపుడు ఎవరికయినా దగ్దు వచ్చి, కఫం విసర్జించినపుడు టిష్యూ పేపర్గానీ, రుమాలు గానీ - జేబులో నుండి తీసి-ఉపయోగించటం అభ్యంతరకరం ఏమీకాదు. సహీహ్ా ముస్లింలోని ఒక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ అబూ హురైరా(ర) ఇలా తెలిపారు: మస్జిద్లోని ఖిబ్లా దిశలో ఎవరో ఉమ్మివేసి ఉండగా ప్రవక్త(స) గమనించారు. ఆయన (స) జనులనుద్దేశించి, ''మీలోని ఒక వ్యక్తికి ఏమైపోయింది, అతను తన ప్రభువు ఎదుట నిలబడి కూడా, తన నోట్లోని తెమడాను తీసి బయటపడవేస్తున్నాడు? మీలో ఎవరి ముఖంపైనయినా ఉమ్మివేస్తే దాన్ని వారు సహిస్తారా? మీలో ఎవరికయినా (నమాజు స్థితిలో) దగ్గు వచ్చి, ఉమ్మి వేయవలసి వస్తే తన కాలి క్రిందవేయాలి. లేదంటే ఈ విధంగా చేయాలి (అంటూ ఆయన తన చేతి రుమాలుపై ఉమ్మి వేసి, ఆ గుడ్డను నలిపారు)
(షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ముంజిద్)
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
ముజాహిద్ ఖాన్ ఉమ్రీ
తౌసీఫ్, తస్నీమ్ ఇద్దరూ మంచి ప్రొగ్రా మర్లు. ఆల్టెక్ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపనీలో జేరారు. తమ టీమ్ మేనేజర్ వీరిద్దరికి ఒక అంశమిచ్చి 'దీనిని పరిష్కరించండి, చాలా రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. సీనియర్స్ కూడా చేయలేకపోయారు. మీరు ప్రయత్నించి చూడండి' అన్నాడు.
తస్నీమ్ కొన్ని గంటలు ప్రయత్నించినా ఫలించలేదు. సీనియర్సే సాధించలేని పనిని నేనెక్కడ సాధించగలనని, అయినా ఇది చేయకపోతే ఉద్యోగం ఊడిపోదు కదా అనుకుని ఆ ప్రయత్నాన్ని ఆపివేశాడు.
తౌసీఫ్ దీనిని ఒక మంచి ఆపర్చునిటీ (సదవకాశం) గా భావించాడు. ఎంత కష్టమైనా సాధించాలని ఛాలెంజీగా తీసుకున్నాడు. సీనియర్స్ చేయలేకపోతే ఇక ఈ పెండింగ్ ఇలా పడి ఉండాల్సిందేనా, నేను ఎందుకు పరిష్కరించకూడదు అని మొదలుపెట్టి రాత్రింబవళ్ళు కష్టపడి మొత్తానికి సాధించాడు. కంపెనీ మీటింగ్లో స్టాఫ్ అందరి ముందు దీనిని ప్రజెంట్ చేసాడు. అందరూ తప్పట్ల వర్షం కురిపించారు. సీనియర్స్ అందరూ వచ్చి భుజాన్ని తట్టుతూ ప్రోత్సహించారు. ఆ కంపెనీ బాస్ దృష్టిలో తౌసీఫ్ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కొన్ని రోజుల్లోనే ఒక క్రొత్త బ్రాంచ్కు మేనేజర్గా వెళ్ళాడు. తస్నీమ్ ఒక సాధారణ ఉద్యోగిలాగే అక్కడ మిగిలిపోయాడు.
తౌసీఫ్ లాంటి ఉద్యోగులు కంపెనీలకు, సంస్థలకు ప్రగతికి కారణమవుతే తస్నీమ్ లాంటి ఉద్యోగులు భారంగా మిగిలిపోతున్నారు. నెలనెలా జీతం పుచ్చుకోవడం, కామ్ చలావ్ పనులు చేసుకుంటూ ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
కువైట్లో మన తెలుగు సోదరులు 40 శాతం మంది డ్రైవర్లుగా సేల్స్మన్లుగా చిన్నచిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. దాదాపు ఎక్కువ మంది తమ ఉద్యోగం పట్ల అయోమయం, అనాసక్తతతో ఉంటారు. అదేమంటే పసలేని కారణాలు చూపిస్తారు. నిజానికి అది తస్నీమ్ లాంటి స్వభావం. తౌసీఫ్ లాగా భయపడకుండా, కష్టపడి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సత్తా నిరూపించుకోవాలి. కష్టపడేవారి వెనుక అల్లాహ్ా సహకారం తప్పక ఉంటుంది.
జీవితంలో సాధన అనేది ఎంతో ముఖ్యం. ఈ సాధన- కష్టం, సమయం, పట్టుదలను కోరుతుంది. వెయ్యి మందిలో ఒక్కడే సాధిస్తాడు. ఎందుకంటే సాధించాలి అనే పట్టుదల, ప్రయత్నం ఉంటుంది కాబట్టి. మిగతా 999 మంది ప్రయత్నిస్తారు కాని పట్టుదల ఉండదు. సహనం అసలు ఉండదు.
ప్రవక్త ముహమ్మద్ (స) జీవితంలో తాయిఫ్ సంఘటన అన్నింటికన్నా బాధాకరమైన విషయం. ధర్మ ప్రచారానికై తాయెఫు వెళితే వాళ్ళు రాళ్ళతో కొట్టి కొట్టి కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) ను రక్తంలో ముంచేసారు. స్పృహ తప్పి పడిపోతే, నీళ్ళు కొట్టి మళ్ళీ లేపారు. లేపి మరలా కొట్టడం మొదలెట్టారు.
ఈ సంఘటనను ఊహిస్తేనే మనిషి భయంతో అల్లాడిపోతాడు. కాని ప్రవక్త (స) భయపడలేదు. ఈ ప్రయత్నాన్ని మాను కోలేదు. ''ఈ భూమిపై శాంతిని స్థాపించాల''నే సాధనాన్ని అసలు వదల దలుచుకోలేదు.
విశేషం ఏమిటంటే, ఈ తాయిఫు సంఘటన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలు క్రితంకన్నా ఎన్నో రెట్లు పెరిగిపోయాయి.
ప్రవక్త ముహమ్మద్ (స)కు విజయం దక్కిందంటే అది తాయెఫ్ మరియు హిజ్రత్ మధ్య కాలంలో చేపట్టిన ప్రయత్నాలే కారణమని చెప్పాలి.
తాయెఫ్ సంఘటన తర్వాత ప్రవక్త (స) నిరుత్సాహపడలేదు. అదే ఉత్సాహంతో తమ ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నులయి పోయారు. లక్ష్యం ఉన్నతమైతే మనిషి నిరుత్సాహ పడడు? అల్లాహ్ా తప్పక సహకారం అందిస్తాడనే నమ్మకం ఉండాలి.
సాధన, పట్టుదల మంచి విషయాల్లో ఉండాలి. అంతేకాని శత్రుత్వం, ఇతరులను కించపర్చడంలో, కూపీలు లాగటంలో, వారిని నష్టపర్చడంలో మన శక్తి సామర్ధ్యాల ను వ్యర్థం చేసుకోకూడదు. దానివల్ల సాధించేది తక్కువ మన నష్టమే ఎక్కువ ఉంటుంది.
ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర ఉన్నతమైన ఆదర్శం. తాయెఫ్ వారిని ప్రవక్త ముహమ్మద్ (స) క్షమించడం మాత్రమే కాదు, దయ కరుణ కూడా చూపారు. మంచి లక్ష్యంతో ఎదురయ్యే చెడును, శత్రుత్వాన్ని మంచితో తొలగించారు మహా ప్రవక్త ముహమ్మద్ (స). అందుకే దివ్య ఖుర్ఆన్ ఇలా బోధించింది:
''మంచి - చెడు రెండూ సమానం కావు. (ఓ ప్రవక్తా!) నీవు చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తర్వాత నీ బద్ధ శత్రువే నీకు స్నేహితుడవటం నీవు చూస్తావు''.
(దివ్య ఖుర్ఆన్- 41;34)
ఈ ఘోరాలకు బాధ్యులెవరు?
మాతృమూర్తికి అత్యున్నత గౌరవం ప్రసాదించబడే మన భారత దేశంలో స్త్రీలపై, అమ్మాయిలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలపై దౌర్జన్యాలు, శారీరక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం శ్రీ లక్ష్మి అనే విద్యార్థిని మనోహర్ అనే యువకుని ప్రేమను తిరస్కరించిందనే నెపంతో పట్టపగలు తరగతి గదిలోనే తోటి విద్యార్థుల ఎదుట నిర్దాక్షిణంగా నరికి చంపిన సంఘటన కాని, హాస్ట్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆయెషా మీరా హత్య కాని, అలాగే ఈ మధ్య వరంగల్ పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులపై జరిగిన యాసిడ్ సంఘటన కాని - ప్రదేశాలు ప్రాంతాలు మారాయి తప్ప సంఘటనా కారణాలు, కారకాలు మాత్రం అవే. అమ్మాయిలను ప్రేమ పేరుతో వెంటాడటం, బ్లాక్మెయిల్ చేయటం, వ్యవహారం బెడిసికొడితే తట్టుకునే మనో నిబ్బరం లేక పైశాచిక దాడులకు పాల్పడటం పరిపాటి అయిపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజం, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించడం, ఈ సంఘటనలను ఖండిస్తూ నినదించడం, దోషులను శిక్షించాల్సిందిగా కోరడం, తర్వాత వాటిని మరిచిపోవడం లాంఛనంగా జరిగిపోతున్నాయేగాని వీటికి గల కారణాలను అన్వేషించి, వాటికి తగిన పరిష్కారాలను సూచించడం, అలాగే వాటిని అమలు పర్చడంలో సహకరించడం మాత్రం అంతంత మాత్రమే లేదా శూన్యం అని కూడా చెప్పవచ్చు.
నేటి బాలలే రేపటి యువతరం. యువతీ యువకుల మధ్య పరస్పర ఆకర్షణలు సహజము. కాని అవి పెడద్రోవ పట్టకుండా
ఉత్తమ సభ్యతా సంస్కారాలు, మంచి నడవడికలు నేర్పవలసిన బాధ్యత మొట్ట మొదట కుటుంబంలో తల్లిదండ్రులపై ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు కూడా ఎదిగే పిల్లల ఉత్తమ గుణగణాలు, మంచి లక్షణాలు పెంపొం దించేందుకు తమ వంతు ధార్మిక నైతిక విలువలను బోధించాలి. అలాగే తల్లిదండ్రులు, గరువులు ఉత్తమమైన ఉదాత్తమైన ఆదర్శనీయ లక్షణాలు కలిగి విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా నిలవాలి. ఈ అదర్శవంతమైన లక్షణాలను పుణికిపుచ్చుకునేందుకు, ఆచరించేందుకు అనువైన వాతావరణం కూడా సమాజం కల్పించాలి. అలాగే సమాజాన్ని - ముఖ్యంగా యువతరాన్ని - అతిగా ప్రభావితం చేసే సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సామాజిక బాధ్యతను విస్మరించి కేవలం లాభాపేక్షతో, కార్పోరేట్ సంస్కృతిని, ప్రతి విషయాన్ని సంచలనాత్మకం చేయడం ద్వారా తమ టి.ఆర్.పి. రేటుని పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన సంస్కృతిలో భాగం కాని యువతీ యువకుల డాన్స్ ప్రోగ్రాములు, లేట్నైట్ పార్టీలు పబ్ కల్చర్లకు అతిగా ప్రచారం కల్పించి వీటి ద్వారా యువతీ యువకుల మధ్య ఉండే సహజ ఆకర్షణలను ప్రమాదకరమైన పెడద్రోవ పట్టించేందుకు మార్గం సుగమం చేయడం జరుగుతూ ఉంది. సినిమాలలో, టీ.వీ షోలలో, సీరియల్స్లో అశ్లీల అసభ్యకర సన్నివేశాలను, నేరప్రవృత్తిని పెంచే సంఘట నలను ప్రసారం చేయడం ద్వారా యువత క్షణికావేశాలకు, కామోద్రేకాలకు లోనయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే ఫ్యాషన్ షోల పేరుతో అర్ధనగ్న ప్రదర్శనలు, ముప్పాతిక నగ్న దుస్త్తులు ఎదుటివారిలో సెక్స్ కోరికలు రెచ్చగొట్టే విధంగా కవ్వింపులు కూడా అమ్మాయిలపై అఘాయి త్యాలకు కారణభూతమవుతున్నాయి. అందంగా అలంకరించుకోవడం, దేవుడు ప్రసాదించిన అందానికి మెరుగులు దిద్ది ఆకర్షణీయంగా కనబడటంలో తప్పు లేదేమో కానీ, అది గనక హద్దు మీరితే ప్రమా దాలను ఆహ్వానిస్తుందని తెలుసుకోక పోవడం శోచనీయం.
ఇక్కడ స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయికను నిరసించిన, ఒకవేళ స్త్రీలు బయటికి పర పురుషుల సమక్షంలో తిరుగాడే అవసరమైతే పరదా పద్ధతిని పాటించవలసిందిగా పురమాయించిన ఇస్లామీయ పద్ధతి స్త్రీలకు రక్షణ కల్పిస్తుందని ముస్లిం సమాజాల్లో రుజువైంది. ఈ పరదా పద్ధతి ఇతర సమాజాల్లో కూడా స్త్రీలకు రక్షణ కల్పిస్తుందని దృఢంగా నమ్మగలము.
తిలా పాపం తలా పిడికెడు !
చేదు విత్తనాలను నాటి తీపి ఫలాలను ఆరగించాలనుకోవటం సమంజసమా?
కాలేజీ క్యాంపస్లో తమ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని తల్లిదండ్రులు ఒకవైపు డిమాండు చేస్తూనే, ఈ కాలేజీలు అరాచకానికి ఆలయమవుతున్నాయని మరో వైపు గగ్గోలు చెందటం శుద్ధ అవివేకం కాదా?
దోషులను శిక్షించే చట్టాలు, న్యాయస్థానాలుండగా పోలీసులు హడావిడిగా నిందితులపై ఎన్కౌంటర్ జరిపి ఫైల్ క్లోజ్ చేయడం దేన్ని సూచిస్తుంది?
సినిమాలలో మితిమీరిన అశ్లీలాన్ని, హింసా ప్రవృత్తిని, విశృంఖలత్వాన్ని జొప్పించే సినీ ప్రముఖులకు యువతలో సభ్యతాసంస్కారాలు క్ష్షీణిస్తున్నాయని వాపోయే నైతిక హక్కు ఎక్కడుంది?
రచయితలు, సంఘ సంస్కర్తలు ఒకవైపు యువతీయువకుల విచ్చలవిడి కలయికను ప్రోత్సహిస్తూనే, మరో వైెపు మన సామాజిక వ్యవస్థను తూలనాడటం ఎంత వరకు సహేతుకం?
చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం?
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
నేటి పేరెంట్స్ ప్రవర్తనపై నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. తమ సంతానం ఐహికంగా గొప్ప హోదాలను పొందాలని, ఆర్థికంగా బిల్గేట్స్ను మించిపోవాలనీ ఆశిస్తున్నారు. తప్పులేదు. కానీ తమ సంతానం నైతికంగా ఎదగాలనీ, ధార్మికంగా వృద్ధి చెందాలనీ, సత్కార్యాలలో పోటీపడాలనీ, స్వర్గ హోదాలను అధిరోహించాలనీ, జన్నతుల్ ఫిర్దౌస్ను తమ సొంతం చేెసుకోవాలనీ, అక్కడ ప్రియ ప్రవక్త(స) వారి సహచర్యం పొందాలనీ, దైవ దర్శనంతో పునీతులవ్వాలనీ మాత్రం కోరుకోవడం లేదు. ఇది కడు శోచనీయం. ఐహికంగా, ఆర్ధికంగా సంతానం ఎంతగా ఎదిగినా పేరెంట్స్ కంటి చలువ కానేరదు. వారి ద్వారా మనశ్శాంతి లభిస్తుందని ఆశించనూ లేము. తమ సంతానం బాగుండాలనీ, వారు గొప్ప ప్రయోజకు లవ్వాలనీ, మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని మొక్కుకునే తల్లిదండ్రులకు తమ పిల్లల పరలోక సాఫల్యం, స్వర్గ ప్రాప్తి కొరకు దుఆ చేసే తీరిక ఎక్కడిది? అసలు తల్లిదండ్రుల కంటి చలువ పరలోక సాఫల్యం అన్న వాస్తవం ఎంత మంది పేరెంట్స్కి తెలుసని? పైగా మా పిల్లలు పాడైపోయారు ఒక్కడూ మా ముసలి బ్రతుకు గోడు పట్టించుకోవటం లేదు అని విచారించడం ఒకటి. అసలు మన సంతానాన్ని అలా పెంచింది ఎవరు? ఆనంద నిలయవు ఆ మల్లెల్ని మందారాల్ని ఫలాల్ని చెరపట్టింది ఎవరు? పేరెంట్స్ కారా? తల్లిదండ్రులు కారా?! అవును ఇందులో వారి ప్రమేయమే ఎక్కువగా ఉంది. దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ''పుట్టే ప్రతి శిశువు ప్రకృతి (సహజ) ధర్మంపైనే జన్మిస్తాడు. కాని తల్లిదండ్రులు ఆ శిశువును యూదుడిగానో, క్రైస్తవునిగానో, మజూసిగా (అగ్ని ఆరాధకులు)నో మార్చివేస్తారు.
మంచి సంతానం కావాలని తాపత్రయపడేవారు భార్యను కలిసిన ప్రతి రాత్రి మొదట 'బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్నష్ షైతాన వ జన్నిబిష్ షైతాన మా రజఖ్తనా' (అల్లాహ్ా పేరుతో, ఓ అల్లాహ్ా మమ్మల్ని శాపగ్రస్తుడైన షైతాన్ కీడు నుండి కాపాడు. నీవు ప్రసాదించే మా సంతానాన్ని కూడా షైతాన్ బారి నుండి కాపాడు). (బుఖారీ) అన్న దుఆ చదవాలని తెలిసినా చదివేవారు ఎంత మంది? సంతానం కలిగాక షైతాన్ బారి నుండి వారి రక్షణ కోసం ''ఉయీజుకుమ్ బికలిమాతిల్లాహిత్తామ్మతి మిన్ కుల్లి షైతానివ్ వ హామ్మతిన్ వమిన్ కుల్లి ఐనిల్ లామ్మతి'' (నేను మిమ్మల్ని ప్రతి షైతాన్ మరియు విష జంతువుల బారి నుండి అన్ని రకాల చెడు దృష్టి నుండి అల్లాహ్ా సంపూర్ణ వచనాల రక్షణలో ఇస్తున్నాను.) అని చదివేవారు ఎందరు? ఏమిటి ఈ దుఆలదేముందంటారా? మీ దృష్టిలో ఈ ప్రార్థనల ప్రాముఖ్యత ఏమి లేదా?? అయితే దైవ ప్రవక్త(స) ఈ ప్రార్థలను తన అనుచరులకు ఎందుకు బోధించినట్టు? తాను స్వయంగా ఎందుకు చదివినట్టు? ఏమిటి, మన తల్లులు విశ్వాసుల మాతల కన్నా గొప్పవారా? మన సంతానం హసన్, హసైన్ల కన్నా ఉత్తములా?
నిజమైన దైవ దాసులు తమకు దేవుడు నేర్పించిన, దైవ ప్రవక్త(స) ప్రబోధించిన దుఆలను చదవడంతోపాటు ఖుర్ఆన్లోని ఈ దుఆను సైతం సదా చేస్తూ ఉంటారు. ''రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్ వజ్అల్నా లిల్ ముత్తఖీన ఇమామా''. (సూరా ఫుర్ఖాన్ : 74)
(వారు దైవ సన్నిధిలో చేతులు జోడించి) ప్రభూ! మా భార్యా పిల్లల ద్వారా మాకు కంటి చలువ ప్రసాదించు. మేము దైవభీతిపరులకు నాయకులయ్యేలా చెయ్యి అని ప్రార్థిస్తారు.)
ఈ దుఆకు భాష్యం చెబుతూ హసన్ బస్రీ (రహ్మ) ఇలా అన్నారు: దేవుడు దాసుడికి సంతానాన్ని ప్రసాదించడంతో పాటు వారి ద్వారా తల్లిదండ్రుల కంటి చలువను అనుగ్రహించడం అనేది గొప్ప వరం. నిజమైన విశ్వాసులు దైవాదేశాలకు కట్టుబడి జీవించే బిడ్డలను, మనవరాళ్ళను, బంధువుల్ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఈ విధంగా ఇహపరాల వారికి కంటి చలువ ప్రాప్తమవుతుంది. దీనికి ఇక్రమా (ర) వివరణ ఇస్తూ: ''ఈ దుఆ ముఖ్యోద్దేశం అందమైన శరీరాకృతి, సుందరమైన రూపకల్పన గల సంతానం కాదు. దైవాదేశాలకు దైవప్రవక్త (స) వారి సంప్రదాయాలకు తలొగ్గించే సంతానం అన్నమాట'' అన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రవక్తలందరి పితామహులు అయిన ఇబ్రాహీమ్(అలై) దైవాన్ని ''రబ్బి హబ్లీ మినస్సాలిహీన్'' (ప్రభూ! నాకొక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు) అని ప్రార్థించారు. మేమతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు కలుగుతాడని శుభవార్త తెలిపాము (సాఫ్ఫాత్ 100,101)అన్నాడు అల్లాహ్.
ఈ ఆశయంతోనే ప్రవక్త జకరియ్యా 'రబ్బి హబ్లీ మిల్లదున్క జుర్రియతన్ తయ్యిబహ్ా. ఇన్నక సమీవుద్దుఆ' (ప్రభూ! నీ వద్ద నుండి నాకు ఉత్తమ సంతానం ప్రసాదించు. నిస్సందేహంగా నీవే నా మొరాలకించేవాడివి) అని వేడుకున్నారు.
ఆ తర్వాత ఏం జరిగింది?
అతనలా ప్రార్థన గదిలో నిలబడి ప్రార్థన చేస్తుండగానే దైవదూతలు వచ్చి అతని పిలిచారు: ''ఓ జకరియ్యా! నిశ్చయంగా అల్లాహ్ా నీకు యహ్యా పుడతాడన్న శుభవార్త తెలియజేస్తున్నాడు. అతను అల్లాహ్ా నుండి వెలువడే ఒక వాణిని ధృవపరుస్తాడు. పైగా అతను నాయకత్వపు లక్షణాలతో భాసిల్లుతూ ఎంతో నిగ్రహ శక్తి గలవాడై ఉంటాడు. దైవ ప్రవక్త అవుతాడు; సజ్జనులలో పరిగణించబడతాడు'' అని చెప్పారు వారు. (ఆలి ఇమ్రాన్ : 39)
ఇదే తపనతో హజ్రత్ మర్యం (అలై) గారి తల్లి దైవాన్ని ఇలా వేడుకొంది: ''ఇన్నీ ఉయీజుహా బిక వ జుర్రియ్యతహా మినష్ షైతానిర్రజీమ్'' (నేనీ పాపకు మర్యం అని పేరు పెట్టాను) ఈమెను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారిన పడకుండా నీ రక్షణ లో ఇస్తున్నాను) అన్నది ఆమె. (ఆలి ఇమ్రాన్ 36)
ఆ తర్వాత ఏం జరిగింది?
ఆ తర్వాత ఆమె ప్రభువు ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి, చక్కగా పెంచి పోషించాడు. కొన్నాళ్ళకు జకరియ్యాను ఆమెకు సంరక్ష కునిగా నియమించాడు. జకరియ్యా ఆమె ప్రార్థన గదిలో ప్రవేశించి నప్పుడల్లా అక్కడ ఆహారపదార్ధాలు ప్రత్యక్షమై ఉండేవి. అది చూసి ''ఓ మర్యమ్! నీకీ ఆహారం ఎక్కడ్నుంచి వస్తోంది?''
అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. దానికి ఆమె ''అల్లాహ్ దగ్గర్నుంచి వస్తోంది. నిశ్చయంగా అల్లాహ్ా తాను కోరిన వారికి ఇతోధికంగా ఆహారం ప్రసాదిస్తాడు'' అని సమాధానమిచ్చింది. (ఆలి ఇమ్రాన్ : 37)
చూశారా! ప్రవక్తలు, పుణ్య స్త్రీలు తమ సంతానం ఉత్తమమైన సంతానం కావాలని దీనాతిదీనంగా దైవాన్ని వేడుకుంటుంటే మనం చేస్తున్నదేమిటి? నాకు పుట్టబోయే బిడ్డ ఇంజనీర్ కావాలనీ, డాక్టర్ కావాలనీ, కలెక్టర్ కావాలనీ ఇంకా ఏదేదో అవ్వాలని కోరుకుంటున్నామే గానీ, ధర్మపరాయణుడు, నీతి నిజాయితీపరుడు, ఉత్తమ పౌరుడ,ు మంచి సంతానం కావాలని కోరుకోవటం లేదు. అందుకే మన సంతానం ఇలా తగలడింది. తల్లిదండ్రుల మీద దయలేదు వారికి, డిగ్రీలున్నాయి. వారు మనకే పుట్టారు. కానీ పుట్టి వారు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. పుట్టలోని చెదలు పుట్టి గిట్టినట్లే వారు సైతం -------- తల్లిదండ్రుల్ని నానా యాతనలకి, ఇబ్బందులకి గురిచేస్తున్నారు. కారణం కొంత వరకు మనమైతే, కొంత వరకు వారు కూడా.
సంతానం ఎవరికి ప్రియం కాదు? కానీ ఉత్తమ లక్షణాలు, గొప్ప గుణాలు గల సంతానం కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎందరున్నారు? సంతాన లేమి అయితే మంచి వైద్యుడ్ని సంప్రదిస్తాం, పంటలేమి అయితే సూచనలు అనుభవజ్ఞులను కలిసి తీసుకుంటాం.మన ప్రయోజనాల కోసం ప్రాపంచిక విషయాలపై ఆధారపడే మనం ఎప్పుడైనా లోకకర్త సృష్టికర్త ముందు మన బాధల్ని చెప్పుకోవడానికి ప్రయత్నించామా? మీరు అడగండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు పదేపదే చెబుతుంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది మన పరిస్థితి.
''ఏమైంది మీకు? అల్లాహ్ా ఔన్నత్యాన్ని నమ్మరెందుకు? ఆయనే కదా మిమ్మల్ని వివిధ ఘట్టాలలో రూపొందించినవాడు. ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలు సృష్టించాడు. అందులో చంద్రుడ్ని (చల్లటి వెన్నెల్ని వెదజల్లే) జ్యోతిలా చేశాడు. సూర్యుడ్ని దేదీప్యమానంగా (ప్రకాశించే) దీపంగా సృజించాడు. ఇదంతా మీకు కన్పించడం లేదా? (నూహ్ :13-16)
పరీక్ష
- శాంతి ప్రియ
అలసి సొలసి ఒడ్డుకు చేరేవేళ ఆఖరి అడుగు
జారి సుడిగుండంలో కొట్టుకుపోతున్న దృశ్యం పరీక్షంటే...
ఎంత తనవారైనా అవసరానికొక్కరూ
పనికిరాలేదన్న నిస్సహాయ క్షణం పరీక్షంటే...
ఒకానొక అమాయకపు ఉదయాన మోగే ఫోన్
ఉన్న ఫళాన బతుకుని బద్దలు చేసే భయంకర కబురు పరీక్షంటే...
ఆకాశానికికెగిసే అందమైన ఆశలు
అకస్మాత్తుగా కరుగుతున్న కలలై నేలకొరగటం పరీక్షంటే...
నిలువెత్తు శోకంపై శిలువైనాక క్షణాల్ని
లెక్కిస్తూ బతకాల్సి రావటం పరీక్షంటే...
కళ్ళ ముందు కదిలే కనుపాపల్లా మెరిసే వాళ్ళు
కాగితాలపై అక్షరాలుగా మిగలటం పరీక్షంటే....
జనన పత్రాల్ని సరిచూసుకోవాల్సిన వేళ
మరణ పత్రాల మీద పేరుని మార్చలేకపోవటం పరీక్షంటే....
బతుకెలాగూ శాశ్వతం కాదని తెలుస్తున్నా అన్నదాతలు
ఆకలి దాహాల్తొ మరణాన్ని ఎదుర్కోవడం పరీక్షంటే...
ఈదడమంటూ నేర్చాక అంతులేని జీవన సాగరంలో
బ్రతుకు ఛిద్రమౌతున్నా ఈదుతూ ఉండాల్సిందే
అంతు చిక్కే వరకు పరమాత్మ ప్రసన్నత పొందేవరకు!
''భయం, ఆకలి, ధన ప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము. అలాంటి (క్లిష్ట) స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు 'ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్' అని పలికేవారికి వారి ప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు. అలాంటివారే సన్మార్గగాములు. (బఖర : 155-157)
తస్మాత్ జాగ్రత్త
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
!షైతాన్ నన్ను విచ్చలవిడిగా పాపాలకు పాల్పడేలా పురిగొల్పుతాడని నేను భయపడటం లేదు... కానీ పాపాన్ని విధేయతా ముసుగులో పెట్టి నన్ను మోసగి స్తాడేమోనని భయపడుతున్నాను...
కరుణ, జాలి, పరామర్శ అన్న గాలంతో వాడు నిన్ను ఓ స్త్రీ ఉచ్చులో బిగించవచ్చు... ముందుచూపు అంటూ ఐహిక తళుకు బెళుకుల ఆకర్షణకు లోను చేసి నీలో ఐహిక లాలసను పెంచవచ్చు... దుష్ట శిక్షణ అనే సాకుతో నిన్ను చెడు సావాసానికి ఉసి గొల్పవచ్చు.
దుర్మార్గుల సంస్కరణ నెపంతో నిన్ను కాపట్యరోగానికి గురిచేయవచ్చు.
ప్రత్యర్ధిపై పగసాధింపు చర్య ద్వారా మంచిని పెంచటం చెడుని నిర్మూలించడం నుండి నిన్ను దూరం చేయవచ్చు. సత్యాన్ని సూటిగా చెప్పాలన్న ప్రేలాపనతో నిన్ను జమాఅత్ (సంఘం) నుండి వేరు చేయవచ్చు.
నిన్ను నీవు సంస్కరించుకో, నీ లోపాల్ని సరిదిద్దుకో అన్న పిలుపుతో సమాజ సంస్కరణ నుండి నిన్ను తొలగించవచ్చు. విధివ్రాతను నమ్ముకుంటే చాలు అన్న వక్ర భాష్యంతో కర్తవ్యం నుండి నిన్ను దూరం చేయవచ్చు. సోమరిగా తయారు చేయవచ్చు.
ప్రార్థనలో లీనమై ఉండాలన్న నెపంతో విద్యావివేకాల సముపార్జన నుండి దూరం చేయవచ్చు.
'పుణ్యాత్ముల అనుసరణ ముఖ్యం' అన్న ప్రేరణతో నిన్ను ప్రవక్త (స) వారి సంప్రదా యాలకు దూరం చేయవచ్చు.
బాధితుల సానుభూతి అన్న నీతితో నీవు అఘాయిత్యాలకు పాల్పడేలా పురి గొల్పవచ్చు.
షైతాన్ నీకు బహిరంగ శత్రువు. ఏ వేషంలో వచ్చినా అతన్ని నీ శత్రువుగానే ఎంచు. అంతేగాని ఏదో మేలు చేస్తాడు అనుకుంటే మాత్రం నీ తండ్రి ఆదం, తల్లి హవ్వాలు మోసపోయినట్లుగా నీవు మోసపోయే ప్రమాదం ఉంది సుమా!
అమానతు
షేఖ్ ముహమ్మద్ బిలాల్
అమానతు... ఆ మాట వినగానే భూమ్యాకాశాలు భయాందోళనతో కంపించిపోయాయి. పర్వతాలు వణికిపోయాయి. ఆ బరువును మోయటానికి సాహసించలేకపోయాయి. కాని మానవుడు మాత్రం మారు మాట్లాడకుండా ఆ భారాన్ని తన నెత్తిన వేసుకున్నాడు. ఎంతైనా మానవుడు మహా మొండి ఘటం. ఆ విషయాన్నే అల్లాహ్ా
ఇలా తెలిపాడు:- ''మేము ఈ అప్పగింతను(అమానతు) ఆకాశాల ముందూ, భూమి ముందూ పర్వతాల ముందూ పెట్టాము. అవి దానిని మోయటానికి సిద్ధపడలేదు. దానికి భయపడ్డాయి. కానీ మానవుడు దాన్ని తనపై మోపుకున్నాడు.'' (33:72)
మహాప్రవక్త(స) గారి జీవితం అమానతుకు ప్రతి రూపం. ప్రవక్త(స) గారిపై అప్పగింతగా దివ్యఖుర్ఆన్న్ని అవతరింపజేశాడు అల్లాహ్ా. ఆయన్ని (స) ప్రవక్త పదవి లభించక ముందు నిజాయితీపరుడు, సత్యసంధుడు అని పిలిచేవారు ప్రజలు. అలాంటి నీతిమంతుడు, నిజాయతీపరుడు అయిన ముహమ్మద్(స) గారు అమానతు గురించి తెలిపిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.
''ఎవరిలోనైతే అమానత్ లేదో అతనిలో విశ్వాసం లేదు'' (ముస్నద్ అహ్మద్). విశ్వాసి కావడానికి నిజాయితీపరుడు, అమానత్ దారుడు కావడం ఎంతైనా అవసరం. అప్పగింత అంటే అప్పగించిన సామాన్లను తిరిగి వారికి అప్పగించడమేనా? లేక ఇస్లామీయ పరిభాషలో ఇంకా వేరే అర్ధాలు ఉన్నాయా? ధర్మశాస్త్రం ప్రకారం అప్పగింత(అమానతు) కు విశాలమైన అర్ధాలు ఉండాయి. అందులో ముఖ్యంగా నాలుగు విషయాలు గమనార్హ మైనవి:
(1) విశ్వాసం: అల్లాహ్ా తప్ప వేరే దేవుడు లేడని, సృష్టించడానికి, పోషించడానికి, జీవన్మరణాలకు సంపూర్ణమైన శక్తి కేవలం అల్లాహ్ాకు మాత్రమే కలదని నమ్మడం అమానత్.
(2) ఆరాధన:
ప్రవక్త ముహమ్మద్(స) గారు ఆచరించి చూపిన పద్ధతి ప్రకారం ఆరాధించడం, అందులో ఇసుమంతైనా మన తరఫున చేర్చడంగాని, తగ్గించడం గాని చేయక నూటికి నూరుపాళ్ళు అనుసరించడం అమానత్.
(3) లావాదేవీలు
ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు;
(అ) ఎవరైనా మన దగ్గర తమ అప్పగింతలు (ఏ రూపంలోనైనా) దాచుకుంటే వాటిని వారికి ఉత్తమ పద్దతిలో అప్పగించడం అమానత్. ప్రవక్త(స) గారు మదీనాకు వలసపోతూ ప్రజలు తన దగ్గర దాచుకున్న అమానత్లను వారివి వారికి అప్పగించవలసిందిగా హజ్రత్ అలి(ర) గారికి అప్పగించారు.
(ఆ) ఏదైనా బాధ్యతను అప్పగిస్తే దానిని ఉత్తమ రీతిలో నెరవేర్చడం అమానత్. ఏ బాధ్యతనైతే ప్రవక్త(స) హజ్రత్ అలీ(ర) గారికి అప్పగించారో ఆ బాధ్యతను నూటికి నూరు పాళ్ళు నెరవేర్చారు.
(4) సద్గుణాలు;
ఇస్లాంలో ప్రతి విషయంలోనూ సద్గుణం అవసరం. అందులో కొన్ని విషయాలు
(1)చూపు: చెడు చూపు షైతాన్ చేష్ట.
మొదటి చూపు మనది. రెండవ చూపు షైతాన్ దని ప్రవక్త(స) తెలిపారు.
(2) చెవులు: మంచి వాటినే వినడం, చెడు వాటికి దూరంగా ఉండటం అమానత్. చెడు మాటలు మాట్లాడటం ఎంత పాపమో వినడం కూడా అంతే పాపం.
(3) నోరు: మాట్లాడటంలో నోటిపై నిఘా వేయడం ఎంతైనా అవసరం. ఈ నోటితో మంచి వైపుకు పిలవనూవచ్చు, చెడు వైపుకు పులికొల్పనూ వచ్చు.
''అల్లాహ్ వైపునకు పిలిచి, మంచి పనులు చేసి, నేను ముస్లింను అని ప్రకటించే వ్యక్తి మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు?'' (హామీమ్ సజ్దా: 33)
(4) చేతులు: అల్లాహ్ా ప్రసన్నత కోరి పదిమందికి మేలు చేయడం కొరకు ఉపయోగించడం అమానత్. అలాకాక ఇతరులకు నష్టం కలిగించి నరకానికి కూడా పోవచ్చు.
(5) గుప్తాంగములు: ఏ విషయాలనైతే కప్పి ఉంచమని అల్లాహ్ తెలిపాడో వాటిపట్ల జాగ్రత్త పడటం అమానత్. కపటిని తెలుసుకొనుటకు ప్రవక్త(స) గారు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. అందులో ఒకటేమిటంటే అప్పగింతల విషయంలో వంచనకు పాల్పడతాడు.
జీవితంలోని అన్ని రంగాలలో అమానత్ల పట్ల జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రవక్త (స) గారు ధర్మప్రచార బాధ్యతను ప్రతి ముస్లింకు అప్పగించారు. ఈ అప్పగింతను సమాజంలోని ప్రతి వ్యక్తికీ అందజేసే బాధ్యత మనపై ఉంది. ఈ బాధ్యతను చేర్చవలసిన వారికి
సంపూర్ణంగా చేర్చి ఇహపరాల సాఫల్యం పొందుదాం. మనందరికీ అల్లాహ్ా ఆ భాగ్యాన్ని ప్రసాదించుగాక. (ఆమీన్)
సద్విమర్శను సహృదయంతో స్వీకరించాలి!
ముజాహిద్ ఖాన్ ఉమ్రీ
విమర్శించే హక్కుభావ ప్రకటనా స్వాతంత్య్రంతోనే విమర్శనా స్వాతంత్య్రం కూడా ముడిపడి ఉంది. ఇస్లాం సద్విమర్శను అనుమతించటమే గాక దాన్ని ప్రోత్సహించింది కూడా. దుర్మార్గుడైన రాజ్యాధికారి ఎదుట నిలబడి ఉన్నదున్నట్టు చెప్పటం 'జిహాద్' కన్నా గొప్ప విషయమని మహాప్రవక్త(స) వక్కాణించారు. నిర్మాణాత్మక మయిన విమర్శను ఖుర్ఆన్ హదీసులు 'నహీ అనిల్ మున్కర్' (చెడుల నిర్మూలనా యత్నం) గా అభివర్ణించాయి. ''మీ సోదరుడు దుర్మార్గుడైనా, బాధితుడైనా సరే మీరతనికి సాయపడండి'' అని మహాప్రవక్త (స) బోధించారు. ఇది ఆయన సహచరులకు వింతగా తోచింది. 'దైవప్రవక్తా! తమరు ఇప్పటి వరకూ బాధితులను ఆదుకోమని చెబుతూ వచ్చారు. అంత వరకూ బాగానే ఉంది. కాని ఒక దుర్మార్గునికి సాయం చేసేదెలా?' అని వారు సందేహపడగా, ''దుర్మార్గుడు దుర్మార్గానికి ఒడిగట్టకుండా ఆపండి. అదే వాడికి మీరు చేసే సాయం'' అని ఆయన(స) విపులీకరించారు.
ఎదుటి వ్యక్తి నుంచి హక్కును రాబట్టేటప్పుడు ఒక్కోసారి హక్కు దారుని నోట పరుష వాక్కులు వెలువడతాయి. అలాంటి సందర్భాలలో హక్కు ఇవ్వవలసినవారు అత్యంత ఓర్పుతో వ్యవహరించాలి. వ్యవహారం తన కాడికి వచ్చినప్పుడు దైవప్రవక్త(స) సయితం అత్యంత ఓర్పుతో, విజ్ఞతతో మసలుకునేవారు. ఒకసారి ఆయన(స) ఒక యూద వ్యక్తికి కొంత పైకం బాకీ పడ్డారు. ఆ యూదుడు వచ్చి బాకీ తీర్చమని కోరటమేగాక, దురుసుగా కూడా ప్రవర్తించాడు. అక్కడ ఉన్న ఆయన ప్రియసహచరులకు అతని ధోరణి నచ్చలేదు. వారంతా ఆ యూద వ్యక్తిని మందలించబోయారు. వెంటనే మహాప్రవక్త(స) తన సహచరులను వారించారు. హక్కు దారునికి హక్కు అడిగే స్వేచ్ఛ ఉందనీ, ఈ మాత్రానికి మీరంతగా ఆగ్రహం చెందవలసిన అవసరం లేదనీ తాకీదు చేసారు.
ఈ రకమయిన శిక్షణ పొందిన సహచరులలో మంచీ-చెడులను పరీక్షించే దక్షత పెంపొందుతుంది. అదే జరిగింది కూడా. మహాప్రవక్త ప్రియ శిష్యులు (రజి) సద్విమర్శను సదా స్వాగతించేవారు. సహించేవారు. అంతేకాదు, తమ సమకాలీన అధికార మదాంధుల ఎదుట నిలబడి నిర్భయంగా, నిర్ద్వంద్వంగా తాము నిజమనుకున్న దాన్ని ప్రకటించేవారు. ఈ సందర్భంగా వారు ఎలాంటి తటపటాయింపుకు, లోనయ్యేవారు కాదు. రెండు నాల్కల ధోరణికి అసలే ఆస్కారం కల్పించేవారు కాదు. ఒకసారి హజ్రత్ ఖౌలా(రజి) అనే మహిళకు ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్(రజి) ఎదురు పడ్డారు. దీన్ని బంగారు అవకాశంగా భావించి, ఆమెగారు ఖలీఫాకు సుదీర్ఘమయిన ఉపదేశం చేసింది. గట్టిగా హెచ్చరించింది కూడా. ఆమె సంభాషణా తీరుకు అక్కడున్న వారంతా నిరసన తెలిపారు. కాని ఖలీఫా మాత్రం ఎంతో ఓపిగ్గా ప్రశాంతంగా ఆమె ఉపదేశాన్ని వినటమే గాకుండా, ''ఈమె ఫిర్యాదు ఆకాశాల్లో వినబడింది. ఈమె సామాన్యురాలు కాదు అంటూ'' అక్కడున్న వారందిరినీ సముదాయించారు.
వేరొక సందర్భంలో హజ్రత్ ఉమర్(రజి) గారే ఉపన్యాసమిస్తుండగా ఒక సాధారణ పౌరుడు ఆయనకు అడ్డు తగిలాడు. తన ప్రశ్నకు సమాధానం యిచ్చే దాకా ప్రసంగించటానికి వీల్లేదని పట్టుబట్టాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, యుద్ధ ప్రాప్తిగా రాజ్యానికి వచ్చిన దాంట్లోంచి తామందరికీ ఒక్కో దుప్పటి మాత్రమే పంచబడింది. కాని తమరు తొడిగిన చొక్కాకు రెండు దుప్పట్లకు సమానమైన వస్త్రం ఉంది. అదెక్కడి నుంచి వచ్చిందో సెలవిస్తారా?! అన్నాడతను. ద్వితీయ ఖలీఫా తన కుమారుని వంక సంజ్ఞ చేశారు. అప్పుడతను ముందుకు వచ్చి తన వాటాగా వచ్చిన దుప్పటిని తన తండ్రికి బహుకరించానని వివరణ ఇచ్చాడు. అప్పుడు గాని పృచ్ఛకుడు సంతృప్తి చెందలేదు. నేడు ప్రపంచంలో పరిపాలన చేసేవారిలో- విమర్శను ఇంత ఉత్తమరీతిలో సహించే ఉదాహరణ ఎక్కడయినా ఉందా?
హజ్రత్ ఫాతిమా (ర.అన్హా)
తాహిరా తన్వీర్
హజ్రత్ ఫాతిమా(రజి) పరిచయం:
హజ్రత్ ఫాతిమా(ర.అన్హా) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనిష్ఠ పుత్రిక.
ఇస్లామీయ చరిత్రలో ప్రవక్త ముహమ్మద్ (స) తరువాత సాదరంగా ప్రస్తావించబడే వారిలో ఆయన(సల్లం) సతీమణి, విశ్వాసుల మాత హజ్రత్ ఖదీజతుల్ కుబ్రా(ర.అన్హా), ఆయన పెత్తండ్రి కుమారుడైన అలీ(ర.అ), ఆయన మనుమలు హసన్ హుసైన్(అ) ముఖ్యులు. ఖదీజా(ర.అన్హా) హజ్రత్ ఫాతిమా(ర.అన్హా) తల్లి, హజ్రత్ అలీ (ర.అ) ఆమె భర్త, హసన్ హుసైన్లిరువురు వారి పుత్రులు. హజ్రత్ ఫాతిమా(ర.అన్హా) జీవితంతో ఈ మహనీయులకు గాఢ సంబంధముంది కనుక కాస్త వారిని గూర్చి తెలుసుకోవడం సమంజసం.
హజ్రత్ ఖదీజా(ర.అన్హా) మక్కా పట్టణంలోనే గొప్ప సంపన్నురాలు. ఒకటి తరువాత మరొకటి రెండు మార్లు వివాహమాడి విధి వంచితులై రెండు మార్లూ విధువరాలయ్యారు. వారిద్దరి ద్వారా ఒక్కొక్క కుమారునికి తల్లి కూడా. రెండవ భర్త చనిపోయిన కొద్దికాలంలోనే తండ్రి ఆప్యాయతకు కూడా దూరమయ్యారు. కానీ తండ్రీ, భర్తల ఆస్తిపాస్తులకు వారసురాల య్యారు. దైవం ఆమెకు అందచందాలతో పాటు సుగుణాలను కూడా ప్రసాదించాడు. ఈ కారణాల వల్ల ఎందరో ఉన్నత ధనిక కుటుంబీకులు ఆమెకు వివాహ సందేశం ఇచ్చారు. కానీ తను ఇష్టపడలేదు.
తమ వద్దనున్న ధనాన్ని వ్యాపారంలో వెట్టుబడిగా వెట్టారు. వాణిజ్య సమర్థులకు లాభాల్లో వాటా ఇచ్చే షరతుపై వర్తకులుగా నియమించి, వారితో సరకులను అమ్మించి
తమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఆ రోజుల్లో ముహమ్మద్(స) తమ పెత్తండ్రి అబూ తాలిబ్తో ఉండేవారు. అబూ తాలిబ్ ఆర్థిక స్థోమత వ్యాపారంలో వెట్టుబడి వెట్టేంతగా లేనందువలన ప్రవక్త (స) ఇతర వ్యాపారస్తులవద్ద పనిచేసేవారు.
ఆయన(స) తెలివితేటలూ, నిజాయితీ, నిస్వార్థ గుణాలు మక్కా పట్టణంలో మారుమ్రోగ సాగాయి. ఈయన గూర్చి విన్న ఖదీజా(ర.అన్హా) తన సరకులను ఆయనకవ్పగించి 'మైసరా' అను తన నౌకరును తోడుగా పంవించారు. ఈసారి పంవిన వర్తక బిడారు వారికి ఊహించని లాభాలను తెచ్చివెట్టింది. అదేకాక
ముహమ్మద్(స)తో వెళ్ళిన నౌకరు ఆయన(స) గుణగణాలను, నిజాయితీని ఎంతో ముచ్చటగా చిత్రీకరించాడు. ఆ వర్ణన ఖదీజా(ర.అ) హృదయాన్ని ఆయన వైపు
ఆకర్షింపజేసింది. తనే స్వయంగా ఆయనకు వివాహ సందేశం పంపి ఆయన్ని(స) వివాహమాడారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే. ఖదీజా(రఅ) వయసు నలభై సంవత్సరాలు. ప్రవక్త (స)తో వివాహం తర్వాత ఆయన అలవాట్లను చాలా దగ్గర్నుంచి చూసే అవకాశం లభించింది. ఆయన వ్యక్తిత్వ మహత్యమే ఆమెను వ్రేమ ముగ్ధురాలుగా చేసింది. ప్రతి పనిని చేయటానికి నౌకర్లున్నవ్పటికీ తనే స్వయంగా ఆయన సేవలు చేసి ఆనందించేవారు.
ప్రవక్త కూడా ఆమెను అలాగే వ్రేమించేవారు. ఆనాడు అరబ్బు దేశంలో బహుభార్యాత్వం చెలామణిలో ఉన్నప్పటికీ ఆమె జీవించి ఉన్నంత కాలం ప్రవక్త(సల్లం) మరో వెళ్ళి గురించి ఆలోచించలేదు.
ప్రవక్త(స) సహకారం:
ప్రవక్త ముహమ్మద్(స) నలభై సంవత్సరాల వయసుకు చేరుకున్న విదప అల్లాహ్ా ఆయన్ని సమస్త మానవజాతికి అంతిమ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఈ వార్తను ప్రవక్త(స) మొట్టమొదట తన అర్ధాంగియైన ఖదీజా(ర.అన్హా)కే తెలియపరచారు. అదీ కాక తమలోని భయాందోళనలను కూడా వ్యక్తపరచారు. ఈ వార్త వినగానే ఖదీజా (ర.అన్హా) ఏ మాత్రం సంకోచించకుండా విశ్వసించారు. పైగా ఆమె ఈ విధంగా ఓదార్చారు:
''మీరు వేదసాదలకు సన్నిధి, బంధువిుత్రుల హక్కులను నెరవేర్చువారు, నిరువేదల వెన్నిధి, అతిథులకు వుర్యాద చేయువారు, సత్యాన్ని సవుర్థించువారు కనుక అల్లాహ్ మిమ్ముల్ని వృధాచేయడు.''
ఇలా ఇస్లాం స్వీకరించిన తొలి స్త్రీగా ప్రఖ్యాతి గాంచారు ఖదీజా (ర.అన్హా).
ప్రవక్త (స)ను వెంటబెట్టుకుని తన పిన తండ్రి కుమారుడు, క్రైస్తవ పండితుడైన వరఖా బిన్ నౌవ¦ిల్ వద్దకు వెళ్ళి పూర్తి విషయం అతని ముందుంచి, ప్రవక్త (స)వై అవతరింపబడిన వాక్యాలు అల్లాహ్ తర్ఫునుండనీ, ప్రవక్త ముహమ్మద్ (స) అంతిమ దైవ సందేశహరుడనీ ధృవీకరించుకున్నారు. ఆ తరువాత మనసా, వాచా కర్మణా ఆయనకు అండగా నిలబడ్డారు.-జీవితాంతం!
Subscribe to:
Comments (Atom)

















